ఆర్చరీ క్వార్టర్స్ కు భారత్…
ఒలింపిక్స్ ఆర్చరీ పోటీల్లో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. అతాను దాస్, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన బృందం ప్రిక్వార్టర్స్లో 6-2 తేడాతో కజక్స్థాన్ను ఓడించింది. క్వార్టర్స్లో అత్యంత బలమైన, డిఫెండింగ్ ఛాంపియన్ కొరియాతో తలపడనుంది. ఈ...


