నేటితో ముగియనున్న ఒలంపిక్స్… ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరించనున్న బజరంగీ
టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఈ రోజు సాయంత్రం ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత్ తరుపున ఫ్లాగ్ బేరర్గా కాంస్య పతక విజేత బజరంగి పునియా వ్యవహరిస్తారు. టోక్యో ఒలింపిక్స్ కు ఈరోజు చివరి రోజు.. అయితే భారత్ అథ్లెట్ల పోటీలకు...



