archiveNAVY

News

త్రివిధ దళాలలో లక్షా ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీ: కేంద్రం వెల్ల‌డి

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా.. నౌకాదళంలో 13,537, వాయుసేనలో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఏటా సగటున భర్తీలు...
News

నావికాదళంలో చేరేందుకు 10వేల మంది మహిళల దరఖాస్తులు

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌లో భాగంగా నావికాదళంలో చేరేందుకు దాదాపు 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిసారిగా నావికాదళంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు భారత నేవీ అంగీకరించింది. అగ్నివీర్‌ పథకంలో భాగంగా సెయిలర్ల కోసం మహిళల నియామకాలు చేపట్టనున్నట్టు...
News

భారత నౌకా వాయు దళానికి.. అత్యున్నత ప్రెసిడెంట్ కలర్స్ పురస్కారం..

రక్షణ రంగంలో అత్యున్నత పురస్కారం ప్రెసిడెంట్ కకలర్స్ను అందుకోవడం లో నావికా దళం ముందుంటుంది. 1951 మే 27న రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. భారత నౌకాదళానికి తొలిసారిగా ఈ తరహా పురస్కారాన్ని అందించారు. తర్వాత కాలంలో దక్షిణ నౌకాదళం, తూర్పునౌకాదళం,...
News

యుద్ధ నౌకల్లో ఆ ఇద్దరు : చరిత్రలో తొలిసారి

దేశ చరిత్రలోనే తొలిసారిగా భారతీయ నేవీ సరికొత్త మైలురాయిని చేరుకుంది. యుద్ధ నౌకల్లో ఉండే అత్యాధునిక మల్టీరోల్‌ హెలికాప్టర్లలో సేవలందించేందుకు ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. సబ్‌ లెఫ్టినెంట్‌ త్యాగి, సబ్‌ లెఫ్టినెంట్‌ రితి సింగ్‌లకు భారత నేవీ సోమవారం పోస్టింగ్‌లు...
News

త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌‌నాథ్‌ భేటీ

భారత్‌- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రక్షణ దళాల చీఫ్‌ (సీడీఎస్‌)తో పాటు త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం సమావేశమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా హాజరైన ఈ భేటీలో నియంత్రణ రేఖ...