మణిపూర్లో భూకంపం
తౌబుల్: మణిపూర్ రాష్ట్రంలో భూమి కంపించింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భూమి కంపించింది. రాత్రి 11.43 గంటల సమయంలో మణిపూర్లోని తౌబుల్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీనితీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూఅంతర్భాగంలో...



