మైసూరు దసరా కార్యక్రమంలో పాల్గొనే ఏనుగు మృతి!
మైసూరు: మైసూరులో జరిగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దసరా కార్యక్రమంలో పాల్గొనే గోపాలస్వామి అనే ఏనుగు మృతి చెందింది. అడవి ఏనుగుల దాడితో అది ప్రాణాలు కోల్పోయింది. నాగరహోళే నేషనల్ పార్క్ సమీపంలోని కొలువిగె అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది. ఈ ఏనుగును...





