archiveMOSQUES

News

వేకువజామున మైక్‌లో ఆజాన్ వ‌ద్దు

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం బెంగ‌ళూరు: లౌడ్ స్పీకర్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కారు నిషేధం విధించింది. అనుమతి పొందిన...
News

మసీదులో లౌడ్ స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదు… స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు

అల‌హాబాద్‌: మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. నూరి మసీదులో లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతించాలని కోరుతూ బదౌన్‌కు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌‌పై జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్సిస్...
News

మహిళలను మ‌సీదుల్లోకి పంపగలరా?

సంస్కృతి, విద్యుత్‌శాఖా మంత్రి సునీల్‌కుమార్ కర్ణాటక: దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనిది కొత్తగా కళాశాలలో హిజాబ్‌తో తరగతులకు బాలికలు రావడం ప్రాథమిక హక్కుగా మాట్లాడే సిద్దరామయ్య మహిళను మ‌సీదులలోకి పంపగలరా అంటూ కర్ణాటక సంస్కృతి, విద్యుత్‌శాఖా మంత్రి సునీల్‌కుమార్ ప్రశ్నించారు. హిజాబ్‌...
ArticlesNews

“లౌడ్ స్పీకర్లలో ఆజాన్ వద్దు”…జావేద్ అక్తర్

''ఒక (మత) విశ్వాసములో 'ఆజాన్' అనేది అంతర్భాగమము కానీ దానిని వినిపించడానికి వాడే పరికరం కాదు." అంటారు ప్రముఖ రచయిత మరియు గేయ రచయిత అయిన జావేద్ అక్తర్. ఇతరులకు అసౌకర్యం కలిగిస్తుంది కాబట్టి ఇస్లామిక్ ప్రార్ధనకై పిలుపునిస్తూ లౌడ్ స్పీకర్లలో...