archive#mosque

News

మసీదులో బాలికపై అత్యాచారం… మౌల్వీ అరెస్ట్

బిజ్నోర్: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో మసీదులో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ మత గురువును పోలీసులు అరెస్టు చేశారు. పక్షం రోజుల క్రితం బాలిక మత విద్య కోసం అమ్రోహాలోని మసీదుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది....
News

యూపీలోని హిందూ బాలికలపై ముస్లింల వేధింపులు!

అలీఘ‌ర్‌: యూపీలోని దహీ హండీ వేడుకలో హిందూ బాలికలను వేధించిన ఐదుగురు ముస్లిం యువకులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. వారి చర్యను నిరసించిన హిందూ అబ్బాయిలపై ముస్లిం మూక దాడికి పాల్ప‌డింది. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం అలీగఢ్‌లోని ఢిల్లీ...
News

హ‌నుమాన్ విగ్ర‌హం ప్ర‌తిష్ఠించ‌డాన్ని వ్య‌తిరేకించిన ముస్లింలు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో హిందువులు హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠిస్తుంటే ముస్లింలు వ్య‌తిరేకించారు. ఈ సంఘ‌ట‌న సోమవారం, మే 16 రాత్రి జ‌రిగింది. ఆ ప్రాంతంలోని మసీదు దగ్గర హనుమాన్ విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించడాన్ని ముస్లింలు వ్యతిరేకించారు. నివేదికల ప్రకారం,...
News

కాశీలోని జ్ఞానవాపీ మసీదును తనిఖీ చేయాల్సిందే… సుప్రీం కోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదులో సర్వేను తక్షణమే నిలిపేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశాన్ని సరైన సమయంలో పరిశీలిస్తామని తెలిపింది. కాశీ విశ్వనాథుని దేవాలయం సమీపంలో ఉన్న ఈ మసీదులో సర్వే నిర్వహించాలని వారణాసి కోర్టు ఆదేశించిన సంగతి...
News

లౌడ్ స్పీకర్లు తొలగించే వరకూ ఆందోళన ఆగదు

రాజ్ థాక్రే హెచ్చ‌రిక‌ కొన్నిచోట్ల‌ వెనక్కు తగ్గిన మసీదు నిర్వాహకులు మరికొన్నిచోట్ల సుప్రీం ఆదేశాలు ముస్లింల‌ బేఖాతర్‌ ముంబై: మహారాష్ట్రలో లౌడ్‌ స్పీకర్ల వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించే వరకూ.. హనుమాన్‌ చాలీసా పఠిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్‌...
News

అక్సా మసీదుపై ఇజ్రాయిల్‌ పోలీసుల దాడి

ఇజ్రాయిల్‌ : ఇజ్రాయిల్‌ పోలీసులు అల్‌ అక్సామసీదుపై శుక్రవారం జరిపిన దాడిలో 42 మంది గాయపడినట్లు పాలస్తీనియన్‌ రెడ్‌ క్రెసెంట్‌ తెలిపింది. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం చివరి శుక్రవారం మసీదు ఆవరణలోకి ఇజ్రాయిలీ సెట్లర్లు ప్రవేశించడంతో ఘర్షణలు మొదలయ్యాయి....
News

వాళ్ళే లక్ష్యంగా మసీదులో పేలుళ్ళు.. 33 మంది దుర్మరణం

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో మరో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. కుందుజ్ ప్రావిన్స్ లోని ఓ మసీదు బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇమామ్ సాహిబ్ జిల్లాలోని మవ్లావీ సికందర్ మసీదుపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో 33 మంది మరణించారు....
News

బెంగళూరు రైల్వే స్టేషన్‌లో మసీదు!

ప్లాట్‌ఫారమ్-5లో రూపుకోల్పోయిన‌ పోర్టర్స్ రెస్ట్ రూమ్‌ ప‌దేళ్ళ కింద‌టే భారీ స్థాయిలో మార్పు ప్ర‌జ‌ల ఆస్తిని ఆక్ర‌మించిన ముస్లింలు హిందూ కార్యకర్తల నిరసన ప్రదర్శన, రైల్వే శాఖ‌కు ఫిర్యాదు బెంగ‌ళూరు: బెంగళూరులోని క్రాంతివీర సంగోలి రాయన్న రైల్వే స్టేషన్‌లోని ప్రభుత్వ ఆస్తులను...