హిజ్బుల్ తీవ్రవాదిని కాల్చి చంపిన సైన్యం
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో గత రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు మరణించాడు. ఈ ఎన్కౌంటర్ సమయంలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. అనంత్ నాగ్ జిల్లా రిషిపొరా ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది....


