అమెరికాకు బుద్ధి చెప్పిన భారత్
కోవిడ్-19 చికిత్సకు బాగా పనిచేస్తుండటంతో యాంటీ మలేరియా డ్రగ్ 'హైడ్రాక్సీ క్లోరోక్విన్', 'పారాసిటమాల్'కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ రెండు డ్రగ్స్ తయారీలో పేటెంట్స్ పొందడంతోపాటు, తయారీలోనూ ముందున్న ఇండియాపైనే ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఆశలు పెట్టుకున్నాయి. ఈలోపే తనకు మాత్రం...








