archiveKASHI VISHWESWARALAY

News

కాశీలో ఏళ్లుగా నడుస్తున్న భూవివాదానికి తెర.. విశ్వేశ్వరాలయానికి స్థలాన్ని అప్పగించిన ముస్లింలు.. ఫలించిన యోగీ చాణక్యం

వారణాసిలో కొన్నేళ్లుగా ఉన్న భూ వివాదానికి తెరపడింది. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ కోసం 1700 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లిం పెద్దలు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకు అప్పగించారు. దీనికి బదులు కాశీ విశ్వనాథ ఆలయ పరిపాలన ట్రస్ట్ జ్ఞానవాపి...
News

వారణాసి అభివృద్ధికి ప్రధాని మోడీ అడుగులు..180 కోట్లతో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్..1500 కోట్లతో పలు నిర్మాణాలు..

వారణాసి నగరాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు చకచక అడుగులు పడుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ వారణాసి పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ...
News

కాశీ జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇద్దరు ముస్లిములతో కూడిన 5 మంది సభ్యుల బృందంతో సర్వే చెయ్యడానికి అనుమతి.

జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో పురావస్తు శాఖ సర్వే నిర్వహించడానికి వారణాసి జిల్లా కోర్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ని అనుమతించింది. నిజానికి కాశీ విశ్వనాథ్ ఆలయం మీద ఈ మశీదును నిర్మించారు. 1664 లో మొఘల్ చక్రవర్తి...
ArticlesNews

భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింపజేసిన రాణీ అహల్యా దేవి హోల్కర్

అహల్యా దేవి హోల్కర్ (1725 మే 31 - 1795 ఆగస్టు 13)  మహారాష్ట్రలోని చొండి గ్రామపెద్ద మణికోజీ షిండే పటేల్ కుమార్తె. ఆమె 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మాల్వా సామ్రాజ్యపు...