archive#Karnataka High Court

News

హిజాబ్ వివాదంపై వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టు విచారణ

న్యూఢిల్లీ: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పలువురు ముస్లింలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం స్పందించిన సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణ జరపడానికి అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ...
News

దేవాలయాల వద్ద ముస్లిం దుకాణాల నిషేధం!

బెంగ‌ళూరు: కర్ణాటకలో హిజాబ్‌పై రసభ స‌మ‌సిపోతుంద‌నుకుంటున్న సమయంలో ముఖ్యంగా కోస్తా కర్ణాటకలో, స్థానిక వార్షిక ఉత్సవాల్లో ముస్లిం దుకాణదారులను నిషేధించినట్టు వార్తలు వస్తున్నాయి. ముస్లింల యాజమాన్యంలోని దుకాణాలను జాత‌ర్ల‌లో నిషేధించాల‌ని హిందూ గ్రూపులు చేసిన ఒత్తిడికి ఈ జాతరల నిర్వాహక కమిటీలు...
News

హిజాబ్‌పై వివాదం వ‌ద్దు… హైకోర్టు తీర్పును గౌరవించండి

పద్మశ్రీ అవార్డు గ్రహీత అబ్దుల్‌ఖాదర్‌ హుబ్లీ(క‌ర్ణాట‌క‌): హిజాబ్‌ పై పోరాటం సరికాదని పద్మశ్రీ అవార్డు గ్రహీత అబ్దుల్‌ఖాదర్‌ అభిప్రాయపడ్డారు. ఆయన హుబ్లీలో మీడియాతో మాట్లాడుతూ హిజాబ్‌ వివాదంపై హైకోర్టు తీర్పును గౌర‌వించాల‌ని కోరారు. చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని, ఏ దేశంలో ఉంటే...
News

హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు

* ఇప్పుడు కాదు, హోళీ తర్వాత విచారిస్తామన్న సుప్రీం విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు స్వీకరించింది. హోళీ శెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యాజ్యాలపై...
News

విద్యాలయాల్లో డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందే…

న్యూఢిల్లీ: క‌ర్ణాట‌క‌ విద్యాలయాలలో హిజాబ్ నిషేధం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా “ అన్ని మతాల వారు పాఠశాల డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి పాటించాలి, ఈ వివాదంపై విచారణ జరుపుతున్న క‌ర్ణాట‌క‌ హైకోర్టు నిర్ణయాన్ని కూడా...
News

హిజాబ్ వివాదం 8 కాలేజీలకే పరిమితం

క‌ర్ణాట‌క విద్యాశాఖ మంత్రి న‌గేష్ బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కేవలం ఎనిమిది విద్యాల‌యాల్లో మాత్రమే హిజాబ్ వివాదం ఏర్పడిందని ఆ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బిసి నగేష్ తెలిపారు. ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాగలదన్న విశ్వాసాన్ని...
News

హిజాబ్, కాషాయ దుస్తులు ధరించొద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు

బెంగ‌ళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం ముదిరి పాకాన ప‌డి ఘర్షణలు రేగిన‌ కారణంగా మూతబడిన పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారమే విద్యా సంస్థలను తెరవాలని స్పష్టం చేసింది. అందరూ యథాతథ స్థితిని పాటించాలని మధ్యంతర...
ArticlesNews

మీకా అర్హత ఉందా?

కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలలో ఇప్పుడు ఓ కొత్త వివాదం రాజుకుంది. మొదటిగా ముస్లిం విద్యార్థినులు ఆయా విద్యాసంస్థల నియమ నిబంధనలను తోసిరాజని, యూనిఫామ్ లు కాదని తాము హిజాబ్ లు, బురఖాలు ధరించి రావడంతో సమస్య మొదలైంది. అందుకు ప్రతిగా హిందూ...
News

విస్తృత ధర్మాసనానికి హిజాబ్ వివాదం

బెంగ‌ళూరు: కర్ణాటకలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు విస్తృత ధర్మాసనానికి నివేదించింది. తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్లకు ఉపశమనం లభించలేదు....