ఆఫ్ఘన్లో వరుస పేలుళ్ళు
ముగ్గురు మృతి 20 మందికి తీవ్ర గాయాలు న్యూఢిల్లీ: తాలిబన్ల స్వాధీనంలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్లో శనివారం వరుస పేలుళ్ళు సంభవించాయి. ఆ నగరమంతా దద్దరిల్లింది. నంగార్హర్ ప్రాంతంలోని జలాలాబాద్లో తాలిబన్ వాహనాలే లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు...


