archiveINCOME TAX DEPARTMENT

News

చైనా టెలికాం కంపెనీపై ఐటీ దాడులు

గురుగ్రామ్: చైనా టెలికాం కంపెనీ హువావేపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణలో భాగంగా సోదాలు నిర్వహించింది. దిల్లీ, గురుగ్రామ్​ సహా కర్ణాటక బెంగళూరులోని కంపెనీ కార్యాలయాల్లో మంగళవారం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టు అధికారులు...
News

భారత్ లో పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. గతం కంటే రెట్టింపు…

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఏప్రిల్‌- జూన్‌ 15) నికరంగా రూ.1,85,871 కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 2020-21 ఇదే సమయంలో నమోదైన రూ.92,762 కోట్లతో పోలిస్తే.. వసూళ్లు ఈసారి రెట్టింపుకావడం గమనార్హం. అయితే గతేడాది ఇదే సమయంలో దేశవ్యాప్త...
News

తాప్సీ, కశ్యప్ లు 650 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారు – స్పష్టం చేసిన ఐటీ శాఖ

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో వందలకోట్లు ఆదాయపు పన్ను ఎగ్గొట్టినట్లు ఆదాయపు శాఖ అధికారులు వెల్లడించారు. "ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్" భారీ ఆదాయాన్ని ఆర్జించినట్లు తేలింది. అయితే ఇది...