archiveIAF

News

2025 నాటికి మిగ్ విమానాల తొలగింపు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణ‌యం న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి మిగ్-21 బైసన్ ఎయిర్‌క్రాప్ మరో స్కా్డ్వ్రన్‌కు వీడ్కోలు పలకాలని, 2025 కల్లా సైన్యంలోని ఈ విమానాలను పూర్తిగా తొలగించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో...
News

అగ్నిప‌థ్ ప‌థ‌కానికి విశేష స్పందన

న్యూఢిల్లీ: వాయుసేనలో(ఐఏఎఫ్​) అగ్నిపథ్‌ కింద నియామకాల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయి. అగ్నిపథ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది ఐఏఎఫ్​. ఓ వైపు అగ్నిపథ్​కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో...
News

మనం మెరుపు యుద్ధాలకు సిద్ధంగా ఉండాల్సిందే – వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరి

ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలం పాటు జరిగే కఠినమైన ఆపరేషన్లకు వాయుసేన సిద్ధంగా ఉండాల్సిందేనని భారత వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరీ పేర్కొన్నారు. ముఖ్యంగా 'స్వల్పకాలం పాటు జరిగే వేగవంతమైన యుద్ధాలకు' సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్న ఎయిర్‌...
News

భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ

ఆమోదించిన కేంద్రం న్యూఢిల్లీ: భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్​ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకు రూ. 2236 కోట్లతో ప్రత్యేక సామగ్రి కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జీశాట్‌-7సీ ప్రత్యేక...
News

విపత్కర పరిస్థితుల్లో… అండగా మన వాయుసేన

దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ విపత్కర వేళ భారత వాయుసేన గొప్ప సాయం చేసింది. వాయువేగంతో ప్రాణవాయువును సరఫరా చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. 42 విమానాలు...21 రోజులు.. 1400 గంటలకు పైగా ప్రయాణం... చేసి దాదాపు 500 ఆక్సిజన్‌ ట్యాంకర్లను...
News

సరిహద్దుల్లో దేన్నయినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా

సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహాసాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఐఏఎఫ్‌ ఎప్పటికప్పుడు వేగంగా స్పందించిందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా దేశ రక్షణ...