archivehelicopter crash

News

హెలికాఫ్టర్ ప్రమాదంపై ముగియనున్న విచారణ

న్యూఢిల్లీ: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందిన ఘటనపై రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విచారణ మరో రెండు వారాల్లో పూర్తికానుంది. భారత వైమానిక దళంలో అత్యుత్తమ ఛాపర్ పైలట్ అయిన ఎయిర్...
News

నేడు స్వస్థలానికి సాయితేజ మృతదేహం

న్యూఢిల్లీ: త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో సంభ‌వించిన‌ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. రాష్ట్రానికి చెందిన లాన్స్‌నాయిక్‌ సాయితేజతో పాటు మరో ఐదుగురి మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో నాలుగురు వాయుసేన సిబ్బంది ఉన్నారు. మృతదేహాలను...
News

12.08 నిమిషాల‌కు ఏటీసీతో తెగిన‌ హెలికాప్ట‌ర్ లింక్‌

లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ మృతిచెందిన సంఘటనపై నిన్న‌ లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేస్తూ సులూరు ఎయిర్‌బేస్ నుంచి హెలికాప్ట‌ర్ ఎగిరింద‌ని, 12.08...
News

నీళ్ళు కావాలని అడిగారు… ఇవ్వలేకపోయా…

కన్నీరుమున్నీరైన హెలికాప్టర్‌ ఘటన ప్రత్యక్ష సాక్షి చెన్నై: హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బిపిన్‌ రావత్‌ తనను నీళ్ళు కావాలని అడిగారని శివకుమార్‌ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సత్వరం రక్షించేందుకు...
News

బిపిన్ రావత్ మరణంపై ఉభయ సభల సంతాపం

హెలికాఫ్టర్ కూలిన ఘటనపై సంయుక్త దర్యాప్తునకు ఆదేశం పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన న్యూఢిల్లీ: బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన హెలికాప్టర్ ప్రమాద ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తునకు వాయుసేన ఆదేశించినట్టు రాజ్ నాథ్ సింగ్...
News

వెల్లింగ్టన్‌ ఆర్మీ ఆస్పత్రిలో పార్థివదేహాలు

రేపు ఢిల్లీలో రావత్‌ దంపతుల అంత్యక్రియలు వెల్లింగ్టన్‌: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతితో యావత్‌ దేశం విషాదంలో మునిగిపోయింది. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించి అమరుడైన బిపిన్‌ను తలచుకుని దేశం మొత్తం విలపిస్తోంది. సీడీఎస్‌ బిపిన్‌...
News

అత్యవసర క్యాబినెట్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం

కోయంబత్తూరు: కోయంబత్తూరు-సూళూరు మధ్యలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ప్రమాదం వివరాలను ఆయన ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఘటనపై...