వరదల వేళ భారత్తో వాణిజ్య పునరుద్ధరణ కోసం పాక్ ఆరాటం
న్యూఢిల్లీ: రుతుపవనాల ప్రభావం అతితీవ్రంగా ఉండటంతో వరదల బారిన పడి అల్లాడుతున్న పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో వాణిజ్య మార్గాన్ని పునరుద్ధరించనున్నట్టు పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ సోమవారం తెలిపారు. వరదలు, పెరిగిపోతున్న ఆహార ధరల కారణంగా భారత్తో...






