archivefloods

News

వరదల వేళ భారత్‌తో వాణిజ్య పున‌రుద్ధ‌ర‌ణ‌ కోసం పాక్ ఆరాటం

న్యూఢిల్లీ: రుతుపవనాల ప్రభావం అతితీవ్రంగా ఉండటంతో వరదల బారిన పడి అల్లాడుతున్న పాకిస్తాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో వాణిజ్య మార్గాన్ని పునరుద్ధరించనున్నట్టు పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ సోమవారం తెలిపారు. వరదలు, పెరిగిపోతున్న ఆహార ధరల కారణంగా భారత్‌తో...
News

గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌కు ‘సేవాభార‌తి’ చేయూత‌

1070 నిత్యావసర కిట్లు పంపిణీ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌కు సేవాభార‌తి అనే స్వ‌చ్ఛంద సేవా సంస్థ చేయూత అందిస్తోంది. వ‌ర్షాలు, ఇత‌ర ప్రాంతాల నుంచి గోదావ‌రికి వ‌ర‌ద పోటెత్త‌డంతో న‌ది ఉప్పొంగిన విష‌యం విదిత‌మే. దీంతో న‌దీ తీరప్రాంతాలు ముంపున‌కు...
News

ఏపీలో కేంద్ర బృందం పర్యటన

న్యూఢిల్లీ: వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం నేటి నుంచి మూడు రోజులపాటు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలు పర్యటించనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే ఏడుగురు సభ్యులు...
News

కడప.. కన్నీరు!

40 మంది మృత్యువాత 24 మృతదేహాలు లభ్యం మిగతా వాటి కోసం గాలింపు కడప: ఆంధ్రాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. వరద పోటు వల్ల రోడ్లు, వంతెనలు, పంటలు ధ్వంసమయ్యాయి....
News

తుపాను బాధితులకు ఏబీవీపీ, సేవా భారతి చేయూత

విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. వరద ప్రవాహం కారణంగా రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో  సేవా భారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ), సమరసత సేవా...
News

నీట మునిగిన చెన్నై!

పడవల్లా తేలియాడుతున్న కార్లు.. చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. 12 గంటల్లోనే 23 సెంటీమీటర్ల వర్షం పడిరది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై వీధులు నదులను తలపిస్తున్నాయి. చెంబరబాక్కం,...
News

నేపాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షం

వంద మందికి పైగా మృతి, వేలల్లో నిరాశ్రయులు న్యూఢిల్లీ: నేపాల్​లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద కారణంగా పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటివరకు మొత్తం 104 మంది చనిపోగా, 41...