archiveDHARMAJAGARANA SAMITHI ANDHRAPRADESH

NewsProgramms

ఊరూరా భారతమాత పూజ

నంద్యాల పరిసర గ్రామాలలో భారతమాత పూజా కార్యక్రమాలు ధర్మజాగారణ సమితి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున జరిగాయి. ధర్మజాగారణ సమితి కార్యకర్తలు దేవాలయాలలో హైందవ సోదరులను ఏకత్రితం చేసి, భారత్ మాతా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయా దేవాలయాలలో నిరంతరం హిందూ ధర్మ...
NewsProgramms

కర్నూలు జిల్లాకు చేరిన సంత్ సేవాలాల్ జ్యోతి రథ యాత్ర

సేవగఢ్ నుండి తిరుమల హతిరామ్ గఢ్ వరకు సాగుతున్న బంజారాల ఆరాధ్యదైవం, అవధూత సేవాలాల్ జ్యోతి రథ యాత్ర సేవగఢ్ నుండి అనంతపురం జిల్లాలోని తండాల్లో యాత్ర పూర్తిచేసుకొని, కర్నూల్ జిల్లాలోని తాండలలో యాత్ర కొనసాగుతూ ఉన్నది. ఈ రోజు బండి...
NewsProgramms

మతం మారిన బంధువులను స్వధర్మంలోకి ఆహ్వానిద్దాం – పుస్తకావిష్కరణ సభలో శ్రీ ఆలె శ్యాంకుమార్

విజయవాడలోని శిశు విద్యా మందిర్ లో ధర్మ జాగరణ సమితి, ఆంధ్ర ప్రదేశ్ వారిచే ముద్రింపబడిన "పునరాగమనం - సంక్షిప్త చరిత్ర" అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అఖిలభారత సహ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ ఆలె శ్యామ్ కుమార్...
News

పూజ్య చిన జీయర్ స్వామి ఆశీస్సులతో, ధ్వంసమైన దేవాలయాన్ని పునరుద్ధరించిన ధర్మజాగరణ సమితి

కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో గుప్తనిధుల కోసం కొందరు దుండగులు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సుమారు ఒక నెల క్రితం ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్థానిక హిందువులు తీవ్రంగా కలత చెందారు. ఈ దుశ్చర్యతో ఎంతో ఆవేదన చెందిన...
NewsProgramms

ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణా తరగతులు ప్రారంభం

సోమవారం 14.12.2020 వ తేదీన కర్నూలు జిల్లా, నంద్యాల ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో యానాది కాలనీ లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. రాష్ట్ర సేవికా సమితి కార్యకర్త శ్రీమతి జ్యోతి గారు పూజా కార్యక్రమం నిర్వహించి ఈ...
1 2
Page 1 of 2