కలిసి పనిచేద్దాం.. అంతర్జాతీయ సుస్థిరతకు కృషి చేద్దాం: నార్డిక్ దేశాలకు మోదీ సూచన
కోపెన్హాగెన్: పరస్పర సహకారంతో కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రపంచ సుసంపన్నత్వానికి, సుస్థిరాభివృద్ధి సాధనకు తోడ్పాటునందించగలమని నార్డిక్ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లో నిర్వహించిన ఇండియా-నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆధునిక...



