ట్రాన్స్ పోర్ట్ కుంభకోణంలో కేజ్రీ సర్కార్
ఇప్పటికే మద్యం విధానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీలోని ఆప్ (AAP) ప్రభుత్వానికి మరో కొత్త చిక్కు వచ్చిపడింది. ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కొనుగోలు చేసిన 'లోఫ్లోర్ బస్సు'ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపేందుకు...



