archive#CRIME

News

భారత్​ ఆటోలతో నేరాలకు చెక్​.. బ్రిటన్​ పోలీసుల వినూత్న నిర్ణయం

బ్రిటన్‌: ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగాలు అధునాతన హై స్పీడ్‌ వాహనాలను సమకూర్చుకుంటున్న వేళ.. బ్రిటన్‌ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రవాణా సాధనంగా వినియోగించే ఆటోల సాయంతో.. నేరాల నియంత్రణకు సిద్ధమయ్యారు. ఇక్కడి గ్వెంట్‌ పోలీసులు ఇప్పటికే నాలుగు ఆటోలను...
News

ప్రధాని మోదీపై అసభ్యకరమైన కామెంట్లు.. కానిస్టేబుల్ సస్పెన్షన్

లక్నో: దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిణిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన క్రైమ్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు అధికారులు. ఉత్తర ప్రదేశ్.. కాన్పూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న అజయ్‌ గుప్తా...
News

జూబ్లీహిల్స్ అత్యాచారం ఘటన: నిందితుల తల్లిదండ్రులపై కేసులు!

జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో నిందితుల తల్లిదండ్రులపై కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం ప్రకారం మైనర్లపై అత్యాచారం జరిగినప్పుడు ఆ విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. సాదుద్దీన్ సహా మిగతా నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు...
News

హిందూ దేవుళ్ళ‌ను కించపరుస్తూ పోస్టులు పెట్టిన ముస్లింపై ఫిర్యాదు

భాగ్య‌న‌గ‌రం: హిందూ దేవుళ్ళ‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న షర్ఫుద్దీన్‌ ఇలియాజ్‌ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరజ్‌ అనే యువకుడు సిటీ సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. సినీనటి కరాటే కల్యాణి బృందం...
News

చండీగఢ్ బురైల్ కారాగారం సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం

పాకిస్తాన్ ఉగ్రవాదులు పెట్టినట్టు రక్షణ వర్గాల ధ్రువీక‌ర‌ణ పంజాబ్: చండీగఢ్ పోలీసులు బురైల్ జైలు వెనుక గోడ దగ్గర  లైవ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఎల్ఈడీ)ని స్వాధీనం చేసుకున్న ఘటన పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ పేలుడు పదార్థాన్ని ఫోరెన్సిక్...
News

కిరాత‌కం… పాఠశాలలో గో మాంసం తిన్న ప్రధానోపాధ్యాయిని!

పోలీసులకు ఫిర్యాదు, అదుపులో నిందితురాలు గువాహ‌టి: పాఠశాలలో గో మాంసం తిన్న ఓ ఉపాధ్యాయురాలిని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు గోల్​పారా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపధ్యాయురాలిగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలపై రాష్ట్ర ప్రభుత్వం...
News

రూ.25 కోట్ల విలువైన శివలింగం స్వాధీనం: ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు

చెన్నై: ప్రాచీన మరకత పచ్చశిలతో తయారైన.. సుమారు రూ.25 కోట్ల విలువైన శివలింగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని చెన్నైలోని పూందమల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు చెన్నై వెల్లవేడు పుదుకాలనీకి చెందిన భక్తవత్సలం అలియాస్‌ బాలా(46), పుదసత్తిరం కూడంబాక్కం కలెక్టర్‌ నగర్‌కు...
News

ఆ… నలుగురు కిరాతకులు అరెస్ట్

పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వివరించారు. ''యువతి అదృశ్యంపై 28వ తేదీ రాత్రి శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. ''శంషాబాద్‌...