భారత్లో 87శాతం వయోజనులకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తి
దేశ వ్యాప్తంగా 87 శాతంపైగా వయోజనులకు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్ కా సాథ్ & సబ్ కా ప్రయాస్ అనే లక్ష్యంలో భారతదేశంలో ఉన్న...





