archiveCOVID VACCINATION IN INDIA

News

భార‌త్‌లో 87శాతం వ‌యోజ‌నుల‌కు క‌రోనా వ్యాక్సినేష‌న్ పూర్తి

దేశ వ్యాప్తంగా 87 శాతంపైగా వ‌యోజ‌నుల‌కు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌లను తీసుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. సబ్ కా సాథ్ & సబ్ కా ప్రయాస్ అనే ల‌క్ష్యంలో భారతదేశంలో ఉన్న...
ArticlesNews

టీకా కొరతంటూ రచ్చ చేశారు – ఇచ్చాక చేతులు ముడుచుకు కూర్చున్నారు

* రాష్ట్రాల వద్ద 15 కోట్ల డోసులు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం నవంబర్‌ 5 నాటికి దాదాపు 108 కోట్ల డోసులను పంపిణీ చేశారు. మరో 15 కోట్ల 54లక్షల డోసులు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వద్దే ఉన్నాయి. అన్ని...
News

తలుపు తట్టి వ్యాక్సిన్‌ వేయండి – జిల్లా కలెక్టర్లకు ప్రధాని నిర్దేశం

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించారు. కరోనా టీకాను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, రెండో డోసులూ తీసుకోవడం ముఖ్యమని నొక్కి చెప్పారు. వ్యాధులను, శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దని.. తుదముట్టించేంత వరకూ పోరాడాల్సిందేనని...
News

వ్యాక్సినేషన్‌లో మళ్లీ భారత్‌ రికార్డ్‌!

మధ్యాహ్నం వరకు కోటి డోసుల పంపిణీ న్యూఢిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారతదేశం మళ్లీ రికార్డ్‌ సాధించింది. ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం వరకు కోటి డోసులు విజయవంతంగా పంపిణీ చేసింది. శుక్రవారం ఒక్క రోజే.. మధ్యాహ్నం 1:30గంటల వరకు కోటికిపైగా టీకా...
News

టీకాలపై వదంతులతో హాని పేదలకే – కేంద్ర మంత్రి హర్షవర్ధన్

కరోనా వ్యాక్సిన్ ‌పై వదంతులు, అసత్య ప్రచారాల వల్ల సమాజంలో ఆర్థికంగా వెనుకబడిపోయిన ప్రజలకే తీవ్ర హాని కలుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ‌పై దుష్ర్పచారాలను తరిమికొడుతూ ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని పిలుపునిచ్చింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌...
News

కేంద్రమే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ను అందిస్తుంది – ప్రధాని మోడీ సంచలన ప్రకటన

దేశంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి నేడు ప్రసంగించారు. అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ ని తీసుకురావడం భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన అతిపెద్ద విజయంగా మోడీజీ అభివర్ణించారు. గతంలో వ్యాక్సిన్ కి అనుమతులు...