archive#CORRUPTION

News

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన విజిలెన్స్ వీక్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అవినీతిపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదని చెప్పారు. అటువంటి వారికి రాజకీయ, సామాజిక...
News

పిపిఇ కిట్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలు.. మాజీ ఆరోగ్య మంత్రిపై విచారణ

కేరళ: భారతదేశంలో మొదటి కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల సమయంలో పిపిఇ కిట్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందని తలెత్తిన అభియోగాలపై మాజీ ఆరోగ్య మంత్రి కెకె శైలజ, మరికొంత మందిపై రాష్ట్ర అవినీతి నిరోధక అధికారి కేరళ లోకాయుక్త...
News

కొన్ని రాజకీయ పార్టీలు అవినీతి కోసం ఏకమవుతున్నాయి…

ఆదిశంకరాచార్యుల జన్మస్థల సందర్శనలో ప్ర‌ధాని మోడీ తిరువ‌నంత‌పురం: అవినీతిపరులపై కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు జాతీయ రాజకీయాల్లో కొత్త తరహా విభజనకు దారి తీశాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడేందుకు పలు...
News

దేవాలయాల్లో అధికారుల అవినీతి వాస్తవమే… ఏపీ దేవాదాయ శాఖ మంత్రి

విజయవాడ: రాష్ట్ర దేవాదాయశాఖలో అవినీతి ఉన్నమాట వాస్తవమేనని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. విజయవాడలో దేవదాయశాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. దేవాలయాల్లో అవినీతి ఉన్నది నిజమేనని.. దాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తానని...
News

అవినీతి అంటే చెద… దీనివల్ల దేశం గుల్ల అవుతుంది

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ న్యూఢిల్లీ: అవినీతి అంటే ఓ చెద వంటిదని, అది దేశాన్ని గుల్ల చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ చెదను సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు....
News

ఐదేళ్ళలో 320మంది అవినీతి అధికారులను సాగనంపాం : స్పష్టం చేసిన కేంద్రం

గడచిన ఐదు సంవత్సరాల్లో దేశంలోని దాదాపు 320మంది అవినీతి అధికారులకు ఉద్వాసన పలికామని కేంద్రం తాజాగా వెల్లడించింది. జులై 2014నుంచి ఫిబ్రవరి 2020 మధ్యకాలంలో దేశంలోని అవినీతి ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు పదవీవిరమణ ఇచ్చామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో వెల్లడించారు....