archive#Conversions

News

మతమార్పిడులపై సుప్రీం మండిపాటు!

న్యూఢిల్లీ: దేశంలో బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు మండిపడింది. బలవంతపు మతమార్పిడి తీవ్రమైన విషయమని... దేశభద్రతను ప్రభావితం చేస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. పరిస్థితి క్లిష్టంగా మారకముందే.. బలవంతపు మతమార్పిళ్ళును నిలిపివేయాలని కేంద్రానికి సూచించింది. ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది....
News

మహారాష్ట్ర : గిరిజన మహిళను మతం మార్చే యత్నం – నలుగురిపై కేసు

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దహనులో ఓ గిరిజన మహిళను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నించినందుకుగానూ నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సరావలిలోని తాలవపాడలో నివాసముంటున్న 50 ఏళ్ల మహిళను ఇద్దరు పురుషులు మరియు ఇద్దరు స్త్రీలు...
ArticlesNews

సంతుష్టీకరణకి పరాకాష్ట

“ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన క్రైస్తవులకు కొమ్ము కాస్తోంది, మతమార్పిడులకు అవకాశం కల్పిస్తోంది” అని కేవలం ఇప్పటి వరకు విన్నాం.. కానీ ఇప్పుడు అది ఋజువులతో సహా బయటపడింది. ప్రభుత్వంలో కొందరు అధికారుల అండ దండలతో మిషనరీలు అటవీ భూములను సైతం...
News

మత మార్పిడి నిరోధక బిల్లుకు ‘హర్యానా’ ఆమోదం!

హ‌ర్యానా: చట్టవిరుద్ధ మత మార్పిడి నిరోధక బిల్లు-2022 ను హర్యానా అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ఈ నెల నాలుగోతేదీన‌ విధానసభ బడ్జెట్ సెషన్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. తప్పుడు ప్రాతినిధ్యం, బలవంతం,...
ArticlesNews

కనుమరుగు కానున్న క్రైస్తవం

కొన్ని శతాబ్దాల అణచివేత, అదృశ్యం తర్వాత ప్రకృతి ఆరాధన, స్త్రీ దేవతా మూర్తుల ఆరాధన, బహుదేవతారాధన తిరిగి ప్రపంచ వేదిక మీద పురుడు పోసుకుని పుంజుకోవటంతో క్యాథలిక్ చర్చి భయపడుతున్నది. ఏకైక దేవ మతాలు 2000 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని శాసించాయి....
News

కరోనా ముప్పు పోలేదు… డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!

జెనీవా: ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా ముప్పు ఇంకా పోలేదని, వైరస్‌ను నియంత్రించే పద్ధతులు పాటించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) లోకానికి హెచ్చరించింది. గతవారం ప్రపంచవ్యాప్తంగా 31 లక్షల మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారని, అలాగే మరో 54 వేల మంది...
News

మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవు: కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పష్టీకరణ

షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు హిందూ మతం వీడి క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లకు అర్హత కోల్పోతారని కేంద్ర న్యాయశాఖ మంత్రి ‌రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో స్పష్టం చేశారు. గురువారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్‌...
NewsProgramms

ధర్మ జాగరణ సమితి తోడ్పాటుతో తమ వారిని మతం మారకుండా కాపాడుకున్న శెట్టి బలిజలు

రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ధర్మ జాగరణ సమితి సహకారంతో శెట్టి బలిజ కులస్థులు తమ కులస్థులు 40 మందిని మతం మారకుండా కాపాడుకున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి...