archiveCHATTISGADH ENCOUNTER

News

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కమ్యూనిస్ట్ ఉగ్రవాదులు హతం

ఆగస్టు 24, మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో కనీసం ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. ఘటనా స్థలం నుండి అనేక ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సుక్మా S.P సునీల్ శర్మ ANI తో మాట్లాడుతూ,...
News

నక్సల్స్ చెరలో ఉన్న జవాను విడుదల

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్‌ ఆ జవానును విడుదల చేశారు. రాకేశ్వర్ సింగ్ మరి కాసేపట్లో బీజాపూర్‌ క్యాంపుకు చేరుకోనున్నారు....
News

ఛత్తీస్ గఢ్ : నక్సల్స్ దాడిలో జవాన్లు మృతి : ఏమీ పట్టనట్టు అస్సాం ఎన్నికల ప్రచారంలో బిజీగా సీఎం : నెటిజన్ల ఆగ్రహం

ఛత్తీస్ ఘడ్ లో ఒకవైపు నక్సలైట్ల దాడిలో 20 మందికి పైగా జవాన్లు కోల్పోయిన వార్తలతో దేశ ప్రజలందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ మాత్రం జరిగిన దారుణం తో తనకేం సంబంధం లేదన్నట్టు...
News

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మదన్‌వాడా ఎస్సై ఎస్‌.కె.శర్మ, మహిళా మావోయిస్టుతో పాటు నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి...