చైనా ఏకపక్ష యత్నాలను భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించదు – భారత విదేశంగశాఖా మంత్రి ఎస్.జైశంకర్
వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ పరిస్థితిని మార్చేందుకు చైనా చేసే ఏకపక్ష యత్నాలను భారత్ ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించదని విదేశంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. భారత్ భారీ స్థాయిలో దళాలను తరలించి వాస్తవాధీన రేఖవద్ద చైనాను కట్టడి చేసిందన్నారు. తూర్పు లద్ధాఖ్...









