21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ, అమిత్ షా రాక
భాగ్యనగరం: మునుగోడులో ఈనెల 21న జరిగే బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ తెలిపారు. మునుగోడు సభలో కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఏ విధంగా పోరాటం...

