archiveAYODHYA RAM MANDIR CONSTRUCTION

News

భక్తులకు తీపి కబురు – శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడి

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ భక్తులకు ఓ తీపి కబురు చెప్పింది. 2023 డిసెంబర్‌ నుంచి అయోధ్య రామమందిరంలోని బాలరాముడి దర్శనానికి అనుమతించనున్నట్లు రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ట్విటర్‌ వేదికగా...
News

ఇక అయోధ్య రాముడి దర్శనం – ఏర్పాటు చేస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయోధ్యలో నిర్మించబడుతున్న శ్రీ రాముడి ఆలయం 2025 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కానుంది. డిసెంబర్ 2023 నుండి రామ మందిరం భక్తుల కోసం తెరవబడుతుంది. అంటే,...
ArticlesNews

అయోధ్య నిన్న – నేడు – రేపు

సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులలో శ్రీ రాముడు 70 వ తరం వాడు. సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులు అయోధ్య కేంద్రంగా సుదీర్ఘకాలం ప్రజారంజకంగా పరిపాలన చేశారు. అనేక యుగాలు గడిచాయి. సూర్య వంశపు రాజుల ప్రాభవం కనుమరుగయింది. అయినా ధార్మికంగా...
News

3 వేల కోట్ల రూపాయలకు పైగా రామమందిరం విరాళాలు

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలు రూ.3 వేల కోట్ల రూపాయలు దాటాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి...
News

వేగంగా అయోధ్య రామ మందిర నిర్మాణం

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతులు వచ్చిన తర్వాత పనులు వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం మూడొంతుల వరకూ పునాదులు తీశారు. ఈ పనులు ఈ నెలాఖరు వరకూ జరగనున్నాయి. ఏప్రిల్‌...
News

అయోధ్య రామ నిధి సమర్పణ అభియాన్ తో కరీంనగర్ శివాలయనికి మహర్దశ.

అది వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన శివాలయం. అత్యంత మహిమాన్విత శివలింగం ఆ గుడిలో కొలువై వుంది. ఒకనాడు నిత్య పూజలతో అలరారిన చరిత్ర. కాలక్రమంలో ఆ దేవాలయం ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంది. కరీంనగర్ జిల్లా...
News

రామ మందిరం : ఆగిన ఇంటింటి విరాళాల సేకరణ

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి చందాలు స్వీకరించే కార్యక్రమాన్ని నిలిపి వేసినట్టు రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. ప్రజలు ఆన్‌లైన్‌లో తమ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు ఇవ్వొచ్చన్నారు. మూడేళ్లలో రామమందిరం...
News

60 వేల నాణేలతో రామమందిరం నమూనా

అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరానికి కర్ణాటకకు చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా మద్దతు తెలిపాడు. రఘుయా బడే అనే కళాకారుడు రూపాయి, ఐదు రూపాయల నాణేలతో అయోధ్య రామమందిరం నమూనాను కళాత్మకంగా రూపొందించారు. బెంగళూరులో ఏర్పాటుచేసిన ఈ నాణేల రాముడు విశేషంగా...
News

ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఇంత బాధ్యతా రహితమైన ట్వీటా?- కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలపై VHP మండిపాటు

“అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణలో భాగస్వాములు కాని వారి ఇళ్లను ఆర్ ఎస్ ఎస్ గుర్తించింది. జర్మనీలో నాజీలు చేసిన దానికి ఇది సమానం.” అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి ట్విట్టర్ లో చేసిన...
1 2 3
Page 1 of 3