archive#ATTACKS ON HINDUTVA

News

Initiation taken to remove broken idols and replace new idols in Ramathiratham temple

In the wake of the recent vandalism of Kodandarama idol in Kodandarama Temple of Nilachalam hills at Ramathiratham, Temple officials said that the process of removing the broken idol and...
News

రామతీర్థం గుడిలో ఖండిత విగ్రహాల తొలగింపుకు శ్రీకారం

రామతీర్థం పుణ్యక్షేత్రంలో నీలాచలంపై ఉన్న కోదండరాముడి దేవాలయంలో ఖండిత విగ్రహాల తొలగింపు ప్రక్రియను సోమవారం చేపట్టనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇటీవల కోదండరాముడి విగ్రహ శిరస్సును దుండగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆ విగ్రహ పునఃప్రతిష్ఠకు చర్యలు చేపడుతున్నారు. ఈ పురాతన...
News

విగ్రహాల విధ్వంసకులను గుర్తించి కఠినంగా శిక్షించాలి – పెజావర్ పీఠాధిపతి

కర్ణాటకలోని సుప్రసిద్ధ పెజావర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామి వారు ఈరోజు విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండ పైనున్న రామాలయాన్ని సందర్శించారు. తర్వాత రామతీర్థంలోని శివాలయాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో రామతీర్థంలోని...
News

విగ్రహాల ధ్వంసంపై సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఏసీబీ అదనపు డైరెక్టర్‌ జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌లో 16 మంది సభ్యులుగా...
News

ఏపీలో మరో ఘటన : గుడిలో వినాయకుని విగ్రహం మాయం

ఏపీలో దేవాలయాపై జరుగుతున్న దాడులు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండ రాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే తాజాగా కడప జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇంతకు ముందు...
News

ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌ భూమిపూజ

విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీకి సమీపంలో 9 ఆలయాల పునఃనిర్మాణానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ భూమిపూజ నిర్వహించారు. రూ.77 కోట్లతో దుర్గుగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం కనకదుర్గమ్మను...
1 2 3 4
Page 2 of 4