It is well known that the attacks on temples in AP are causing a great deal of controversy. Even as the investigation on Ramathirtha incident is going on, another such...
Chief Minister YS Jagan conducted a bhumi puja for the reconstruction of 9 temples near Prakasam Barrage in Vijayawada city.The foundation stone was laid for the development and expansion of...
ఏపీలో దేవాలయాపై జరుగుతున్న దాడులు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండ రాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే తాజాగా కడప జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇంతకు ముందు...
విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీకి సమీపంలో 9 ఆలయాల పునఃనిర్మాణానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ భూమిపూజ నిర్వహించారు. రూ.77 కోట్లతో దుర్గుగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం కనకదుర్గమ్మను...
ఏపీలోని ఆలయాల్లో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి తెలిపారు. ఆలయాల రక్షణ విషయంలో స్థానికులకు కలిగే భయాందోళనపై అందరికీ ధైర్యం చెప్పాల్సిన అవసరముందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీతానగరంలో...
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా హిందూ దేవీదేవతల విగ్రహాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన విజయవాడ నడిబొడ్డున చోటుచేసుకున్నది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఉన్న ఆటో స్టాండ్ ను ఆలు కొన్ని ఉన్నా శ్రీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై, దేవాలయాల ఆస్తులపై, దేవీ దేవతల విగ్రహాలపై అనునిత్యమూ జరుగుతున్న దాడులకు నిరసనగా నెల్లూరులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కొన్ని వేల మంది నిరసనకారులు నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్...
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోధి కొండ పై ఉన్న శ్రీరాముని దేవాలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే రాష్ట్రంలో అలాంటి సంఘటనలు మరో రెండు చోటుచేసుకున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామ...
శతాబ్దాల చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం, శిరస్సు కనిపించకుండా పోవడం చూస్తే...
In a ghastly incident that took place in a 400 year old Lord Rama in Nellimarla Mandal of Vijayanagara, Andhrapradesh, some unknown offenders beheaded the idol of Lord Rama. They...