archiveANTI TERRORISM SQUAD

News

మహారాష్ట్ర తీరంలో ఏకే-47 రైఫిళ్ళు!

ముంబాయి: మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్‌గఢ్ జిల్లా శ్రీవర్ధన్‌లో అనుమానాస్పద బోటు కనిపించడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోటులో ఏకే-47 రైఫిళ్ళతో పాటు కాట్రిజ్డ్‌లు లభ్యమయ్యాయి. హరిహరేశ్వర్‌లో ఓ చిన్న బోటు కనిపించగా, అందులో లైఫ్...
News

ఉగ్రవాదులుగా మారిన ఇద్దరు ముస్లిం యువకుల అరెస్టు

రాజ‌స్తాన్‌: సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీ ఉగ్రవాదుల ప్రభావానికి గురైన ఇద్దర్ని రాజ‌స్తాన్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది సభ్యులు ఉన్న సామాజిక మాధ్యమాల గ్రూప్‌లో వీరిద్దరూ సభ్యులని తెలిపింది....
News

ఉగ్రవాది జాకీర్‌కు పాక్‌ నుంచి ఫోన్లు!

ముంబై: ‘ఉగ్రవాద చర్యలకు నేరపూరిత కుట్ర’ కేసులో గత నెలలో అరెస్టయిన జాకీర్‌ హుస్సేన్‌ షేక్‌కు పాకిస్తాన్‌ నుంచి కాల్స్‌ వచ్చాయి. దీనిని మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్‌) అధికారులు బుధవారం నిర్ధారించారు. జాకీర్‌ హుస్సేన్‌ షేక్‌, మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులు...
News

రోహింగ్యాల‌ను అక్ర‌మంగా భార‌త్ ‌కు త‌ర‌లిస్తున్న ముఠాను అరెస్టు చేసిన యూపీ పోలీసులు

బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ ల‌కు చెందిన రోహింగ్యాలను అక్ర‌మంగా భార‌త్ ‌కు త‌ర‌లిస్తున్న ముగ్గురు సభ్యుల‌ ముఠాను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. వీరు బంగ్లాదేశీ రోహింగ్యాల‌ను భార‌త్ కు తీసుకువ‌చ్చి చ‌ట్ట‌విరుద్ధంగా దేశంలో స్థిర‌ప‌రుస్తున్నారు. అందు...