archiveANDHRAPRADESH

News

రాష్ట్ర ప్రభుత్వాల గ్లోబల్ గప్పాలకు స్పందనేదీ?

కోటి కొవిడ్‌ టీకా డోసులు కొనుగోలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానిస్తే ఎలాంటి స్పందన రాలేదు. బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఈరోజు సాయంత్రంతో ముగియగా.. ఒక్క ఫార్మా సంస్థ కూడా బిడ్‌ దాఖలు చేసేందుకు ముందుకు...
ArticlesNewsvideos

మతమార్పిళ్లపై విచారణకు AP రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసిన జాతీయ బాలల హక్కుల కమీషన్

అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు, లైంగిక వేధింపుల‌కు గురైన బాలికల స‌మాచారాన్ని విదేశీ సంస్థలకు చేరవేస్తున్న వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు సంస్థల కార్యకలాపాలపై విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన...
ArticlesNews

అనురాగమయి జిల్లేళ్ళముడి అమ్మ

1923 మార్చి 28న  గుంటూరు జిల్లా మన్నవ అనే ఒక పల్లెటూరులో సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు అనసూయ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అనసూయ, తన బందువర్గమంతా బాధలో ఉండగా “అందరినీ ఏడవ వద్దని.. అమ్మ దేవుడి దగ్గరకే...
News

విగ్రహాల ధ్వంసంపై సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఏసీబీ అదనపు డైరెక్టర్‌ జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌లో 16 మంది సభ్యులుగా...
News

రాష్ట్రంలో మరో రెండు చోట్ల విగ్రహాల ధ్వంసం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోధి కొండ పై ఉన్న శ్రీరాముని దేవాలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే రాష్ట్రంలో అలాంటి సంఘటనలు మరో రెండు చోటుచేసుకున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామ...
News

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయాల వద్ద భారీగా వరుసలు కట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత...
1 2 3
Page 2 of 3