archiveAJADI KA AMRUTH MAHOTSAV

News

తితిదే ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదీకా అమృతోత్సవాన్ని తితిదే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తితిదే అన్ని కార్యాలయాలు, ఉద్యోగుల ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ఆదేశించామని చెప్పారు. దీంతోపాటుగా తిరుపతిలోని తితిదే పరిపాలన...
News

పాఠశాలలో ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా వేడుకలు

నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ కార్యచరణ రూపకల్పన అమరావ‌తి: పాఠశాలల్లో ఈ నెల 15 వరకు కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటా మువ్వన్నెల జెండా కార్యక్రమంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. 2వ తేదీ...
NewsProgramms

‘స్వాతంత్ర్య సంగ్రామం’ నాటకం ఆహ్వానము, గోడపత్రిక విడుదల

భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సౌత్ సెంట్రల్ కల్చరల్ సెంటర్,నాగపూర్, భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్, సౌజన్యంతో సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా భారత స్వాతంత్య్ర సముపార్జన కోసం 1857 నుంచి 1947 వరకు...
ArticlesNews

ఉవ్వెత్తున ఎగసిపడ్డ అగ్ని కెరటం మదన్ లాల్ ఢీంగ్రా

లండన్ లోని "ఇండియా హౌస్" లో ఒకరోజు ఒక యువకుడు, ఆయన మిత్రులు కలసి ఏదో విషయంపై చర్చించుకుంటున్నారు. అక్కడ జపనీయుల సాహసము, ఆత్మత్యాగాల గురించి, వారి సాహస ప్రవృత్తి గురించి చర్చ జరుగుతోంది. కానీ ఆ యువకుడికి తన మితృల...
News

మనం చైనా పై ఆధారపడటం తగ్గాలి… స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మోహన్ భగవత్ జీ వ్యాఖ్య..

చైనాపై ఆధారపడటం పెరిగితే.. ఆ దేశం ముందు మనం తలవంచాల్సి వస్తుందని సర్ సంఘచాలక్ మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబయిలోని ఓ పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, ప్రసంగించారు. ‘‘మనం ఇంటర్నెట్, టెక్నాలజీని ఎక్కువగా...
News

అమెరికాలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. టైమ్ స్క్వేర్ లో జెండా ఎగుర వేసిన ప్రవాస భారతీయులు..

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయులు త్రివర్ణ పతాకం ఎగురవేసి పండగలా జరుపుకున్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరిట జరుపుకున్న ఈ వేడుకలకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికయ్యింది. నగరంలోని టైమ్స్ స్క్వేర్...
News

ఇక జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్ర‌భుత్వ కార్య‌ల‌యాల‌పై త్రివర్ణ ప‌తాకం

జ‌మ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రభుత్య కార్య‌లయాల‌పై జాతీయ జెండాను ఎగురవేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు స‌మాచార పౌర సంబంధాల శాఖ‌ సోమ‌వారం ఒక...