archive#75 years of independence

News

ఏడేళ్ళ‌లో జర్మనీ, జపాన్‌లను అధిగమించనున్న భారత్

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. ఇది ఒక విశేషమైతే.. ఆ స్థానంలో ఉన్న బ్రిటన్‌ను వెనక్కినెట్టడం మరో విశేషం. అదీ స్వాతంత్య్రం పొందిన 75 ఏళ్ళ‌ తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత విశేషం....
News

ఎర్రకోట నుంచి ఇండియా గేట్ వరకు తిరంగా బైక్ ర్యాలీ

ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం తిరంగా బైక్​ ర్యాలీని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించింది. ఎర్రకోట నుంచి...
News

ఆగస్టు 2 నుంచి సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్ మార్చండి

న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలంతా వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఆదివారం పిలుపునిచ్చారు. ఆగస్ట్ రెండోతేదీ...