ఏడేళ్ళలో జర్మనీ, జపాన్లను అధిగమించనున్న భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఇది ఒక విశేషమైతే.. ఆ స్థానంలో ఉన్న బ్రిటన్ను వెనక్కినెట్టడం మరో విశేషం. అదీ స్వాతంత్య్రం పొందిన 75 ఏళ్ళ తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత విశేషం....


