archiveHYDERABAD

News

హైదరాబాద్ మదర్సాలో 10 ఏళ్ళ బాలుడిపై అత్యాచారం!

మతాధికారి షోయబ్ అక్తర్ అరెస్ట్ భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లో ఘోరం జ‌రిగింది. ఓ మ‌ద‌ర్సాలో 10 ఏళ్ళ బాలుడిపై అత్యాచారం జ‌రిగింది. ఇందుకు కార‌కుడైన మత గురువు షోయబ్ అక్తర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మదర్సాలో అరబిక్‌ బోధించే అక్తర్ రోజూ ఆ...
News

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియా కేంద్రం

నేడు ప్రారంభించనున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేడు ప్రారంభించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్​ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్...
News

‘ప్రణవ్‌’లోని దివ్యాంగులకు వినికిడి పరికరాల పంపిణీ

భాగ్య‌న‌గ‌రం: దివ్యాంగులకు వినికిడి పరికరాలను సమదృష్టి క్షమతా వికాసం, అనుసంధాన మండలి(సక్షమ్‌, అఖిల భారత స్వచ్ఛంద సంస్థ) పంపిణీ చేసింది. అలాగే, పిల్లల తల్లితండ్రులకు కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించింది. ఇక్కడి నిలోఫర్‌ ఆస్పత్రిలోని ‘ప్రణవ్‌’ కార్యాలయంలో మూగ, చెవుడు సమస్యలున్న బాలలకు...
News

మ‌త‌మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న పాస్ట‌ర్ పై పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు

అమాయ‌కుల క‌ష్టాల‌ను ఆసరాగా చేసుకుని బ‌ల‌వంత‌పు మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న ఒక పాస్ట‌ర్‌ను స్థానిక హిందువులు, వి.హెచ్‌.పి నాయ‌కులు అడ్డుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురంలో జ‌రిగింది. వి.హెచ్.‌పి నాయ‌కులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం విజ‌య‌వాడ‌కు చెందిన పాస్ట‌ర్ ర‌వికుమార్ ప్ర‌తీ ఆదివారం...
News

హైదరాబాద్ : తొమ్మిదేళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం హత్య : పొరుగింటి షేక్ మస్తాన్ వలీపై బాలిక తల్లిదండ్రుల అనుమానం

తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై గుర్తుతెలియని దుండగుడు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. తమ కుమార్తె పై జరిగిన అత్యాచారానికి, హత్యకు తమ పొరుగున ఉండే షేక్ మస్తాన్ వలీయే కారకుడనే అనుమానాన్ని బాధితురాలి తల్లిదండ్రులు వ్యక్తం...
News

అనాథాశ్రమం ముసుగులో మత మార్పిడి

పేద పిల్లలకు ఆశ్రయం ఇచ్చే పేరుతో అనాథ శరణాలయంలో చేర్చుకుని అనంతరం వారిని మత మార్పిడులకు గురి చేస్తున్న తొమ్మిదిమంది ముఠాను హైదరాబాదు సమీపంలోని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ముఠా సభ్యులు అనాథ శరణాలయం...
News

హైదరాబాద్ కు చెందిన ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులకు జైలు శిక్ష

ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ లోని టోలిచౌకి కి చెందిన షరీఫ్ మౌనిద్ధిన్,...
1 2
Page 2 of 2