News

News

ఘనంగా స్వామి రంగనాథానంద జయంతి వేడుకలు

భారతీయ సంస్కృతి అతి ప్రాచీనమైనదే కాక నిత్యనూతనమైనదని , ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అధ్యక్షుడు డా. వినయ్ సహస్రబుద్ధే చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో స్వామి రంగనాథానంద 116 వ జయంతి ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని...
News

కబేళాకు తరలిస్తున్న గోవులు పట్టివేత

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని ఒకటో వార్డు పరిధిలోని పార్వతీశంపేట వద్ద అక్రమంగా కబేళాకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్నట్టు ఎస్‌ఐ కె.వెంకటేష్‌ తెలిపారు. శుక్రవారం కొత్తూరు మండలం బలద సంత నుంచి 34 ఆవులను అదే మండలానికి చెందిన నిచ్చెర్ల మల్లేష్‌,...
News

సంభాల్ వివాదంపై విపక్షాలకు యోగి ధీటుగా సమాధానం

సంభాల్ వివాదంపై విపక్షాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీటుగా సమాధానం ఇచ్చారు. నిజాన్ని దాటిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో రెచ్చగొట్టే ఉపన్యాసాల కారణంగానే సంభాల్‌లో వాతావరణం దిగజారినట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ సోమవారంనాడు...
News

ఈసారి ప్లాస్టిక్‌రహిత కుంభమేళా: కిషన్‌రెడ్డి

కుంభమేళాలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందని,హాజరై పుణ్యస్నానం ఆచరిస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.ఈ మేరకు కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా జరగనుంది. 30 కోట్ల మందికిపైగా భక్తులు...
News

హిజాబ్‌ లేకుండా పాట.. ఇరాన్‌ గాయని అరెస్ట్‌

హిజాబ్‌ ధరించకుండా పాట పాడి, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఇరాన్‌ గాయని పరస్టూ అహ్మదీ(27)ని ఇరాన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. సారి నగరంలో అధికారులు పరస్టూను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తరఫు లాయర్‌ మిలాద్‌ చెప్పారు. ఆన్‌లైన్‌ కచేరీలో ఆమె హిజాబ్‌...
News

‘బస్తర్‌’లో మావోయిజం ఖాళీ!

ఒకప్పుడు పోలీసులపైకి మెరుపు దాడులు, మందుపాతరల పేలుళ్లు, తుపాకీ మోతలు, బుల్లెట్ల శబ్దాలు, వరుస ఎన్‌కౌంటర్‌లతో రక్తమోడిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బస్తర్‌ పేరు చెబితేనే భయపడేంతగా గజగజలాడించిన మావోయిస్టులు...
News

భక్తుల మనోభావాలు గౌరవించాలి

శృంగేరీపీఠ జగద్గురువులు భారతీ తీర్ధ మహాస్వామి, విధుశేఖర మహాస్వామి మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను స్వామి వారి భక్త బృందం ఖండించింది.విజయవాడ శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వేద పండితులు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి మాట్లాడారు. ఆదిశంకరులు స్థాపించిన పీఠాల్లో...
News

హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సాగర హారతి

బాపట్ల జిల్లా, చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్రతీరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సాగర హారతి కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తీరం ఓడ్డున పరమ శివునికి ప్రత్యేక పూజలు,విశేష అభిషేకాలు నిర్వహించారు .అనంతరం...
ArticlesNews

సామాజిక ప‌రివ‌ర్త‌న‌కు కృషి చేసిన భగత్ నర్సీ మెహతా

( డిసెంబర్ 17 - న‌ర్సీ మెహ‌తా జయంతి ) న‌వవిధ భ‌క్తి మార్గాల్లో కీర్త‌నం కూడా ఒక‌టి. భార‌త‌దేశంలో వాగ్గేయ‌కారులైన భ‌క్తులు ఎంద‌రో ఉన్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే భాష‌లో గీతాలు, కీర్త‌నలు పాడుతూ భ‌క్తి ప్ర‌చారం చేశారు. సంకీర్త‌నా...
News

ప్రకృతి వనరులను కాపాడుకోవాలి

ప్రకృతి వనరులను కాపాడుకోవా­లని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ చిరంజీవి చౌదరి కోరారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతు సాధికారత సంస్థల ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో నిర్వహిస్తున్న ప్రకృతి ఆధారిత పంటలు మేళా కార్యక్రమంలో భాగంగా...
1 949 950 951 952 953 2,479
Page 951 of 2479