వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం తెల్లవారుజామున జరిగింది. దేవస్థాన ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ సుమారు 8 కిలోమీటర్ల మేర సాగింది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన...









