News

News

వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం తెల్లవారుజామున జరిగింది. దేవస్థాన ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ సుమారు 8 కిలోమీటర్ల మేర సాగింది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన...
ArticlesNews

ఆధ్యాత్మిక నిలయం.. జ్యోతి క్షేత్రం

అన్నమయ్య జిల్లా కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రం జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. ఇక్కడ కొలువైన శ్రీఅవధూత కాశినాయనస్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 29వ ఆరాధన మహోత్సవాలు శనివారం, ఆదివారం ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం బెడుసుపల్లె...
News

కళాశాలలో యథేచ్ఛగా క్రైస్తవ ప్రార్థనలు

తెలంగాణలోని హసన్ పర్తి టీజీఆర్ జేసీ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా క్రైస్తవ ప్రార్థనలు జరిగాయి. గురువారం రోజు రాత్రి క్రైస్తవ పాస్టర్లు కాలేజీలోకి యదేచ్ఛగా చొరబడి, ప్రచారం చేస్తూ, ప్రార్థనలు చేశారు. అంతేకాకుండా విద్యార్థులను బలవంతంగా మతం మారడానికి ప్రోత్సహించారు. ఇవన్నీ...
ArticlesNews

కుంభమేళాకు వెళుతున్నారా? వీటిని తప్పకుండా దర్శించండి

దేశంలో ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంటుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోగల గంగా, యమున, సరస్వతుల సంగమాన ఈ మహోత్తర కార్యక్రమం జరగనుంది. జనవరి 13 నుండి జరిగే కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తజనం తరలిరానున్నారు. కుంభమేళాకు హాజరయ్యేవారు సమీపంలోని కొన్ని...
News

సంభాల్ లో బయటపడ్డ శివలింగం, హనుమంతుడు, నంది విగ్రహాలు

సంభాల్ లో ముస్లింలు అధికంగా నివసించే ఓ పురాతన ఆలయంలో శివలింగం, హనుమంతుని విగ్రహంతో పాటు నంది విగ్రహం కూడా లభించాయి. 1978 లో ఈ ఆలయాన్ని మూసేశారు. తాజాగా స్థానిక అధికారుల సారథ్యంలో 30 ఏళ్ల తర్వాత ఈ ద్వారాలు...
ArticlesNews

శివకేశవుల ప్రియమాసం

( డిసెంబరు 16 - ధనుర్మాసం ప్రారంభం ) మాసాల్ని, రుతువుల్ని కూడా మాధవుడితో మమేకం చేసి, ఆయన మాహాత్మ్యాన్ని మననం చేసుకోవటం మన సంప్రదాయం. ఒక్కో మాసంలో, ఒక్కో రుతువులో ఒక్కో రీతిగా ఆరాధించి, ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందే...
News

గుప్తనిధుల కోసం శివలింగం ధ్వంసం

కర్నూలు జిల్లా డోన్‌ రూరల్‌ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గుర్తు తెలియని ఆగంతకులు గుప్త నిధులు కోసం తవ్వకాలు చేపట్టారు. గ్రామంలోని పురాతన బావిలో ఉన్న శివలింగాన్ని ధ్వంసం చేశారు. శివలింగం ధ్వంసమై ఉండటంతో గ్రామస్తులు రూరల్‌ పోలీసులకు సమాచారం...
ArticlesNews

హిందూ ఆచారాలపై డిఎంకె ప్రభుత్వ దాష్టీకం : కపాలీశ్వర ఆలయ పుష్కరిణి వద్ద కార్తిక దీపాలు నిషేధం

సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే లక్ష్యం అని ప్రకటించిన ప్రభుత్వ పాలనలో గుడులపై వివక్ష ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు. దాన్ని నిరూపిస్తూ స్టాలిన్ సర్కారు తాజాగా వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. చెన్నైలో ప్రఖ్యాత కపాలీశ్వర స్వామి గుడి పుష్కరిణి మెట్ల...
News

హిందూ సంఘాల నిరసనలతో పంజాబీ గాయకుడి కార్యక్రమం రద్దు

పంజాబీ గాయకుడు రణజీత్ బావా హిమాచల్ ప్రదేశ్‌ కార్యక్రమం రద్దయింది. తన పాటల్లో హిందూ దేవీదేవతలను అవమానించేలా ఆలపించే రణజీత్ బావాకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేసాయి. దాంతో ఆదివారం నాలాగఢ్‌లో జరగవలసిన కార్యక్రమాన్ని రద్దు చేసారు. రణజీత్...
ArticlesNews

మహాకుంభమేళాకు సుమారు 50కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

వచ్చే యేడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ప్రయాగరాజ్‌లో జరగబోయే మహాకుంభమేళాకు 45 నుంచి 50 కోట్లమంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ మంత్రి రాకేష్ సచన్ వెల్లడించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళా భక్తుల...
1 950 951 952 953 954 2,479
Page 952 of 2479