విద్యతో త్యాగ భావన అలవడాలి : మోహన్ భాగవత్
విద్యా భారతి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సరస్వతీ విద్యా మందిర్ బిహార్ లోని సుపౌల్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం చేసే కార్యం సత్యం ఆధారితంగా వుండాలని, ప్రజలకు...









