News

ArticlesNews

కార్యాలయం ఒక భవనంగా కాకుండా పని ప్రదేశంగా ఉండాలి

కార్యాలయం కేవలం భవనంగా ఉండకూడదని, పని చేసే ప్రదేశంగా ఉండాలని, ఎందుకంటే చేసిన పని ప్రకారం ఓ సంస్థ ఏర్పడుతుందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ -ఎబివిపి ప్రాయోజిత...
News

పాక్ సింధూ జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులనూ బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకూ ఆ దేశం పట్ల...
News

పహల్గామ్ దాడి: TRF అంతు చూడాల్సిన సమయం ఆసన్నం

దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లోని బైసరన్ పచ్చికభూముల్లో పర్యాటకులపై జరిగిన దారుణమైన దాడికి పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించడం ఆందోళన కలిగించే విషయం. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దాడిలో 27...
ArticlesNews

మహా పతివ్రత కణ్ణగి ధర్మాగ్రహానికి భస్మమైన మధురైనగరం

చైత్ర పౌర్ణమి సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో పెద్ద పెయింటింగ్, మెరీనా బీచ్ లోనూ కోపంతో రగిలి పోతూ జుట్టు విరబోసుకుని చేతిలో ఒక కడియం పట్టుకుని ఉన్న స్త్రీ విగ్రహం ఉంటుంది ఆమె ఎవరో తెలుసా? ఆమె పేరు #కణ్ణగి. ఈమె...
News

పాక్ మొసలి కన్నీరు…

పహల్గామ్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల ఉగ్రదాడిపై దాయాది పాకిస్తాన్ స్పందించింది. ఈ ఉగ్రదాడిలో జరిగిన ప్రాణనష్టంపై పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంపై మేము ఆందోళన చెందుతున్నాం. మృతుల...
News

పహల్గావ్ దాడి : ఉగ్రవాదుల చిత్రాలను విడుదల చేసిన నిఘా వర్గాలు

పహల్గాం దాడిలో పాల్గొన్న ఇస్లామిక్ ఉగ్రవాదుల ఊహా చిత్రాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నలుగురు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఊహా చిత్రాలను అధికారులు విడుదల చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్...
News

మతం అడిగి మారణకాండ హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి

రక్తపు మడుగులు, ఆ మడుగుల్లో అక్కడక్కడా మృతదేహాలు.. ఆ మృతదేహాల పక్కన రక్తంతో తడిచి, విషణ్ణ వదనంతో కూర్చున్నవారు కొందరు.. అయినవారిని తమ కళ్ల ముందే ఎవరో తుపాకీతో కాల్చేస్తే చూసి గుండెలవిసేలా ఏడుస్తున్నవారు మరికొందరు. భయ్యా.. నా భర్తను కాపాడండి.....
News

జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రమూకల దాడిని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఖండించింది. ఈ దాడి అత్యంత దారుణమని, హృదయ విదారకమైనదని ఆర్.ఎస్.ఎస్. సర్‌కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే పేర్కొన్నారు. ఈ దాడిలో మరణించిన వారికి దత్తాత్రేయ హోసబలే నివాళులర్పించడమే కాక గాయపడినవారు త్వరగా...
News

కడపలో ఆది జాంబవ పరియోజన సమావేశం

ఆది జాంబవ పరియోజన సమావేశం ఏప్రిల్ 9న కదవ జిల్లా, బ్రహ్మంగారిమఠంలో ఏపి టూరిజం విశ్రాంతి భవనంలో జరిగింది. భారత మాతకు పూలమాల అలంకరణ తర్వాత, బాబుజగజ్జీవనరామ్ జీవితం పై ఒక చిన్న పుస్తకం, ఉగాది నుండి ఉగాది వరకు కేలండర్...
News

పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలని కోరిన బంగ్లాదేశ్.. మళ్లీ మొదటికొచ్చిన పంచాయతీ..?

పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇరు దేశాలకు చెందిన విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 1971 నాటి అఘాయిత్యాలపై పాక్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఢాకా డిమాండ్ చేసింది....
1 744 745 746 747 748 2,478
Page 746 of 2478