News

News

గయ పేరు ఇకపై గయ జీ

స్థానికుల డిమాండ్‌ మేరకు బీహార్‌లోని గయ పట్టణం పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గయ టౌన్‌కు గయ జీ అని పేరు పెట్టింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని క్యాబినెట్‌ శుక్రవారం...
News

ఆపరేషన్‌ సిందూర్‌పై వ్యాఖ్యలు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అలీ ఖాన్‌ అరెస్టు

ఆపరేషన్‌ సిందూర్‌పై అశోకా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి అలీ ఖాన్‌ మహ్ముదాబాద్‌ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు వివాదాస్పదంగా మారాయి. హరియాణా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేణు భాటియా, మరొకరి ఫిర్యాదు మేరకు ఆయనపై రెండు నాన్‌ బెయిలబుల్‌ కేసులు...
News

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేదికగా విశాఖ

ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెలలో విశాఖలో పర్యటించనున్నారు. జూన్‌ 21న విశాఖ వేదికగా ‘యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌’థీమ్‌తో నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో...
News

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇండోనేషియాలోని జకార్తా నుంచి భారత్ చేరుకున్న విమానంలో ఐసిస్ సభ్యులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఎన్ఐఏ వారికి అదుపులోకి...
ArticlesNews

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

మొదటి భాగం తరువాయి….. తమిళనాడులో భారత విచ్ఛిన్నకర శక్తులకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర మూలాలు బ్రిటిష్ వలస పాలన కాలం నాటి మదరాసు ప్రెసిడెన్సీ సమయం నుంచే ఉన్నాయి. తమిళనాడులోని ద్రవిడ పార్టీలైన ద్రవిడర్ కళగం (డికె), ద్రవిడ...
News

గగనతల రారాజు పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ అంట.. ఫేక్‌ వార్తను ప్రచారం చేస్తూ నవ్వులపాలైన పాక్‌ ఉప ప్రధాని

ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. ఆపరేషన్‌ సిందూర్‌తో భారత సైన్యం పాక్‌ను చావుదెబ్బ తీసింది. ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్‌ దాడితో తోకముడిచిన దాయాది.. చివరికి...
News

సక్షమ్ ఆధ్వర్యంలో తలసేమియా కుటుంబాల ఆత్మీయ సమావేశం

నంద్యాల నగరంలో స్టేట్ బ్యాంకు కాలనీ రామాలయంలో తలసేమియా డే సందర్బాన్ని పురస్కరించుకొని సక్షమ్ (సమదృష్టి , క్షమతా వికాసం మరియు అనుసంధాన మండలి) దివ్యాoగుల కోసం పని చేస్తున్న అఖిల భారత సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా కుటుంబాల ఆత్మీయ సమావేశాన్ని...
News

పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు

పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా గాలింపులు చేపడుతోంది. ఇందులోభాగంగా దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న దేశద్రోహులను గుర్తించడానికి నిఘా వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. పాక్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకోగా..తాజాగా ఉత్తరప్రదేశ్‌కు...
News

విజయనగరంలో ఉగ్రమూలాలు .. పోలీసుల దర్యాప్తు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్,జాయింట్‌ ఆపరేషన్‌తో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్‌ ప్రేరేపిత హ్యాండ్లర్‌ నెట్‌వర్క్‌ గుట్టురట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్ట్‌...
1 700 701 702 703 704 2,478
Page 702 of 2478