News

News

270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో ‘‘మహా కుంభాభిషేకమ్’’..

కేరళలో రాజధాని తిరువనంతపురంలోని పవిత్ర పుణ్యక్షేత్రం పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత ‘‘మహా కుంభాభిషేకం’’ జరిగింది. దీంతో ఆదివారం రోజున ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ పురాతన ఆలయంలో ఇటీవల దీర్ఘకాలిక పునర్నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత...
News

అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి..

తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలోని అన్నామలై ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి మాంసాహారం తింటున్నట్లు కనిపించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఆలయంలోని నాల్గవ ప్రహారం (బయటి ప్రాంగణం) ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి నాన్ వెజ్ తింటున్నట్లు...
News

ఆలయాల్లో ప్లాస్టిక్‌ నిషేధం.. ఆగస్టు 15 నుంచి సంపూర్ణంగా అమలు

కర్నాటక రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆగస్టు 15నుంచి ప్లాస్టిక్‌ కవర్ల నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తామని దేవదాయశాఖ మంత్రి రామలింగారెడ్డి పేర్కొ న్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఆలయాలకు వచ్చే భక్తులు ఇకపై ఎటువంటి ప్లాస్టిక్‌ వస్తువులను ఉపయోగించరాదన్నారు. పర్యావరణాన్ని...
ArticlesNews

ప్రపంచంలో మాంసాహారం నిషేధించబడిన ఏకైక నగరం ‘పాలిటానా’

గుజరాత్‌లోని ‘పాలిటానా’ నగరం ప్రపంచంలో మాంసాహారం నిషేధించబడిన ఏకైక నగరంగా నిలిచింది. ఈ నగరంలో, మాంసాహార ఆహార పదార్థాల వినియోగం, అమ్మకం, కలిగి ఉండటం కూడా పూర్తిగా నిషేధం. పర్యాటకులకు కూడా మాంసాహారం తీసుకురావడానికి, తినడానికి అనుమతి లేదు. అసలేంటీ నగరం...
News

ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్‌ నిరసనకారుడు!

గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో చెలరేగిన విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్న ఓ వ్యక్తి పశ్చిమబెంగాల్‌లోని కాకద్వీప్‌ శాసనసభ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్నారు. దీంతో భాజపా-తృణమూల్‌ కాంగ్రెస్‌లు మళ్లీ పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. 2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన కోటా సంస్కరణల ఆందోళనల్లో...
News

అమర్‌నాథ్‌ యాత్రలో ముఖ గుర్తింపు వ్యవస్థ

అమర్‌నాథ్‌ యాత్రికులకు ఉగ్రవాద ముప్పును తప్పించే చర్యల్లో భాగంగా జమ్మూకశ్మీర్‌ పోలీసులు పహల్గాం మార్గంలో వెళ్లే యాత్రికుల కోసం ముఖ గుర్తింపు వ్యవస్థ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. నిఘా కెమెరాల దృష్టికి బ్లాక్‌లిస్టులో ఉన్న వ్యక్తి ఎవరైనా...
News

నంద్యాలలో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

నంద్యాల జిల్లా, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆధ్వర్యంలో నంద్యాలలోని స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలోని వివేకానంద ఆడిటోరియంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ దక్షిణాపథంలో మొఘల్ పాలకులకు ఎదురొడ్డినిలచి స్వతంత్ర హిందూరాజ్య స్థాపన...
1 666 667 668 669 670 2,478
Page 668 of 2478