News

News

భారత్‌లో దాడులకు కుట్రలు.. పాక్‌ దౌత్యవేత్తకు ఎన్‌ఐఏ కోర్టు సమన్లు

పాకిస్థాన్ దౌత్యవేత్త అమీర్‌ జుబేర్ సిద్దిఖీకి చెన్నైలోని ఎన్‌ఐఏ కోర్టు సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో భాగంగా అతడిని విచారణకు పిలిచింది. భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్‌ కాన్సులేట్లపై దాడులకు కుట్రలు పన్నాడని ఆ సమన్లలో పేర్కొంది. కరాచీలోని అతడి చిరునామాను...
News

ప్రముఖ ఆలయాలకు మన్యం జీడిపప్పు

పార్వతీపురం మన్యం జిల్లాకు మరో గుర్తింపు దక్కింది. ఇక నుంచి ప్రముఖ దేవాలయాల ప్రసాదాల్లో మన్యం జీడి పప్పు వినియోగించనున్నారు. జిల్లాలో తయారవుతున్న పప్పు దేవాలయాలకు సరఫరా చేసేందుకు అర్హమైందని సంబంధిత విభాగం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో దేవాదాయశాఖ అధికారులు...
News

పురాణ ఘట్టం.. పురస్కారాల పట్టం

హస్తకళలకు కాణాచిగా శ్రీకాళహస్తి అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ప్రకృతిలో లభించే సహజ రంగులతో వస్త్రాలపై వేసే హస్తకళ ఇక్కడి కలంకారీ కళాకారుల సొంతం. వారసత్వ సంపదగా వస్తున్న ఈ కళ స్థానిక కళాకారులతో పాటు ఈ ప్రాంతానికి ఘనకీర్తిని తెస్తోంది. కాలానుగుణంగా...
ArticlesNews

అంకితభావం ప్రధానం

మనకు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క మార్గంలోనైనా, అనేక మార్గాల్లోనైనా మనుషులు దైవసేవ చేసి, తరించవచ్చు. కానీ మూగజీవాలు ఎలా దైవసేవ చేస్తాయి? ఎలా మోక్షం పొందుతాయి? మహాకవి ధూర్జటి సైతం ఇలా ప్రశ్నించి, తానే చక్కటి...
News

విదేశాల్లో అనధికారికంగా శ్రీనివాస కల్యాణాలు టిటిడి హెచ్చరిక

దేశాలలో శ్రీనివాస కల్యాణం పేరుతో అనధికార నకిలీ శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్నారు. యూకేలోని శ్రీ అద్వైత సేవా సమితి పేరుతో ఓ సంస్థ యూనైటెడ్ కింగ్డమ్ లోని Slough SL 1 3 LW వద్ద Singh Sabha Slough Sports...
ArticlesNews

బొడ్రాయిని ఊరి మధ్యలోనే ఎందుకు ప్రతిష్టిస్తారు ?

ఉభయ రాష్ట్రాల్లోని గ్రామాల్లో అనేక సంప్రదాయాలు, పండుగలు ఉన్నాయి. వాటిలో బొడ్రాయి పండుగ చాలా ప్రత్యేకమైనది. గ్రామానికి రక్షణ కవచంలా భావించే ఈ పండుగ వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. ఊరు వదిలి బయట ప్రాంతాలలో సెటిలైన వారు, ఆ...
News

సెప్టెంబర్ 20న అయ్యప్ప సంగమం 2025

కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. దేశవిదేశాలతోపాటు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. అయితే.. శబరిమలను ప్రపంచ పుణ్యక్షేత్రంగా మార్చే లక్ష్యంతో సెప్టెంబర్ 20న పంపాలో...
News

కెనడాలో గణేష్ ఉత్సవాలు

విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండగలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తాజాగా గణేష్ ఉత్సవాలను కెనడాలో స్థిరపడిన భారతీయులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఒంటారియో రాష్ట్రం ఓక్ విల్లే పట్టణంలో తెలుగువారి కుటుంబాలన్నీ ఒక్క చోట చేరి...
News

ఆలయ పునరుద్ధరణ కోసం తవ్వకాలు జరుపుతుండగా..

తమిళనాడు నమక్కల్ జిల్లా తిరుచెంగోడ్ పట్టణంలో ఒక ఘటన వెలుగుచూసింది. తవ్వకాలు జరపుతుండగా.. మూడు అడుగుల ఎత్తైన మట్టి అమ్మన్ విగ్రహం బయటపడింది. పెరియ ఒంగలియమ్మన్ ఆలయాన్ని పునరుద్ధరించడానికి కార్మికులు భూమిని తవ్వుతుండగా ఈ విగ్రహం బయటపడింది. దశాబ్దాల నాటి ఈ...
News

నేపాల్ ఆర్మీ చీఫ్.. హిందూ రాజు ఫొటో…

సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జెన్‌-జెడ్‌ ఉద్యమం.. అవినీతి ఉద్యమంగా మారి హింసాత్మక ఘటనలకు దారితీసింది. ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసినప్పటికీ నిరసనలు ఆగకపోవడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి ప్రయత్నించాలని మంగళవారం...
1 521 522 523 524 525 2,477
Page 523 of 2477