News

News

అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ నూతన ట్రస్టీగా కృష్ణ మోహన్

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నూతన ట్రస్టీగా కృష్ణ మోహన్ నియమితులయ్యారు. కృష్ణ మోహన్ స్వస్థలం యూపీలోని హర్దోయ్ జిల్లా. ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ నృత్య గోపాల్ దాస్ అధ్యక్షతన బుధవారం తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశం జరిగింది. మొత్తం 15...
News

భారత జాతీయ జెండాను అవమానించినందుకు వాసిక్ బెయిల్ తిరస్కరణ

భారత జాతీయ జెండాను అవమానించి, పాకిస్తాన్‌ను కీర్తించిన వాసిక్ బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. " భారత జాతీయ జెండాను అవమానించడం చాలా ఆందోళన కలిగించే విషయం వివాదాస్పద పోస్ట్‌కు సంబంధించి నిందితుల నుండి సంతృప్తికరమైన సమాధానం రాలేదని అలహాబాద్...
News

పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదం.. ఇప్పుడు ఆదేశానికే ముప్పుగా మారిందా..?

ప్రపంచ రాజకీయాలు తరచుగా ద్వంద్వ ప్రమాణాలను ప్రదర్శిస్తాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ పాకిస్థాన్. ఒకప్పుడు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే దేశంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ -FATF గ్రే లిస్ట్‌లో అపఖ్యాతి పాలైన పాకిస్థాన్, ఇప్పుడు SCO-RATS (ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక...
News

ప్రపంచయాత్రకు నారీశక్తి

భారత త్రివిధ దళాల చరిత్రలో నారీశక్తి మరో సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాలకు చెందిన పది మంది మహిళా అధికారుల బృందం తొలిసారిగా సముద్రమార్గంలో భూమిని చుట్టేసేందుకు సాహస యాత్రకు బయల్దేరింది. ఈ యాత్రకు ‘సముద్ర ప్రదక్షిణ’ అని నామకరణం...
News

ఈ నెల 14 నుంచి మాతా వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం..!

శ్రీ మాతా వైష్ణో దేవి యాత్ర సెప్టెంబర్ 14 నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర బోర్డు ఒక ప్రకటన చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన యాత్ర.....
News

‘నేను.. నాది’ అనే భావనతో భయపడుతున్నారు

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ని చూసి ఓర్చుకోలేక అభద్రతా భావంతోనే అదనపు సుంకాలు విధించారని అమెరికాను ఉద్దేశించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. మనమంతా ఆ భగవంతుడి పిల్లలమని అందరూ గ్రహిస్తే ఎలాంటి...
ArticlesNews

ప్రభుత్వం చేరుకోలేని చోటున పిల్లలకు అక్షరాలు నేర్పిస్తున్న మాలతి ముర్ము

విద్య వ్యాపారం అయిన ఈ రోజుల్లో ఆమె పోరాటం అసామాన్యం. ప్రభుత్వం చేరుకోలేని చోటున ఆమె పిల్లలకు అక్షరాలు నేర్పిస్తుంది. కొండల్లో ఒక్కో రాయిని పేర్చినట్లు సుమారుగా 45 మంది విద్యార్థులను ఒక చోటుకు చేర్చి వారికి విద్యాబుద్ధులు నేర్పుతుంది. ఒక...
ArticlesNews

మన్యంలో ప్రకృతి సేద్యం

రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంతో వ్యవసాయం భారంగా మారుతోంది. మిత్ర పురుగుల నాశనంతో చీడపీడల బెడద పెరుగుతుంది. దీనితో అధికారుల ప్రోత్సాహంతో తక్కువ పెట్టుబడి కలిగిన ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏలూరు జిల్లా మన్యంలో ప్రకృతి...
News

రామాలయాన్ని చూస్తున్న ఉడుత విగ్రహం ఏర్పాటు..

కోట్లాది హిందువుల కల తీరి.. రామ జన్మ భూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుపుకుంటుంది. ఇప్పటికే గర్భ గుడిలో కొలువుదీరిన బాల రామయ్యను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది చివరికి రామాలయం సంపూర్ణంగా నిర్మాణం పూర్తి అయ్యే విధంగా...
ArticlesNews

వేదన.. శోధన.. సాధన

జీవితం నిరంతరం సుఖంగా, సంతోషంగా సాగదు. లాభం-నష్టం, సుఖం-దుఃఖం... ఇలా ఒకదాన్ని వెన్నంటి ఇంకోటి ఉంటాయి. మరణం, వ్యాధి, వియోగం.. వంటి వేదన కలిగించే అంశాలకు ఎవరూ మినహాయింపు కాదు, వాటిని అనుభవించాల్సిందేనని వేదోపనిషత్తులు తేల్చి చెప్పాయి. అయితే దుఃఖాన్ని అధిగమించే...
1 519 520 521 522 523 2,477
Page 521 of 2477