News

News

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల.. శరవేగంగా ఏర్పాట్లు!

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరిపేందుకు టీటీడీ సన్నద్దం అయ్యింది. బ్రహ్మోత్సవాలకు ఈ నెల 23 న అంకురార్పణ జరగనుంది. 24 న శాస్ట్రోక్తంగా ద్వజారోహణం జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2 వరకు...
News

పాల్ఘర్‌లోని ప్రభుత్వ భూమిలో వందలాది అక్రమ క్రైస్తవ ప్రార్థనా స్థలాలు

మహారాష్ట్ర కొంకణ్ డివిజన్‌లోని పాల్ఘర్ జిల్లాలో, క్రైస్తవ మిషనరీలు అటవీ మరియు రెవెన్యూ శాఖ భూమిలో వందలాది ప్రార్థనా స్థలాలను అక్రమంగా నిర్మించారు. పేద గిరిజన హిందువులను పెద్ద ఎత్తున మతమార్పిడి చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతోంది, అయినప్పటికీ పరిపాలన యంత్రాంగం...
News

ఐరాసలో అభాసుపాలైన పాకిస్థాన్‌

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ప్రపంచ వేదికపై మరోసారి అవమానం ఎదురైంది. పాకిస్థాన్‌ ఉగ్రవాదులను పోషించే దేశమని మానవ హక్కుల న్యాయవాది హిల్లెల్ న్యూయర్ ఆరోపించడంతో దాయాది దేశం అభాసుపాలైంది. అసలేమైందంటే..? హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకొని ఖతార్‌లో ఇజ్రాయెల్‌ చేసిన...
ArticlesNews

కనకదాసు కిటికీ

కర్ణాటకలోని ఉడుపి పట్టణం శ్రీకృష్ణ మఠానికి ప్రసిద్ధి. ఇక్కడ భగవంతుడికీ, భక్తుడికీ మధ్య ఉన్న అచంచలమైన బంధానికి ప్రతీకగా నిలిచిన ఒక పవిత్ర ప్రదేశం ఉంది. అదే ‘కనకదాసు కిటికీ’.. దీన్నే కన్నడలో ‘కనకన కిండి’ అంటారు. ఇది కేవలం కిటికీ...
News

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోయిస్టులకు మరో ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యురాలు కల్పన అలియాస్ సుజాత అలియాస్ మైనక్కను పోలీసులుకు లొంగిపోయారు. మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు...
News

అయోధ్య రామ్ లల్లాను దర్శించుకున్న మారిషస్ ప్రధాని

అయోధ్య రామ్ లల్లాను మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రామ్‌గులం, ఆయన భార్య వీణతో పాటు 30 మంది సభ్యుల బృందం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ప్రధాని దంపతులు ప్రత్యేక పూజలు చేసి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. భూటాన్ ప్రధాని...
News

గోమాత ఎందుకు గొప్పదంటే..

తెలిసీ తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి, మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి రుషులు అనేక మార్గాలు సూచించారు. అందులో గోసేవ ముఖ్యమైంది, సులభమైంది, అత్యంత ప్రభావం చూపేదని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. గోసేవతో ఎందరో పాపాల నుంచి బయటపడ్డారు. మహిమాన్విత మైన గోసేవ...
ArticlesNews

ఆంధ్ర జీవోత్తమా.. హరి సర్వోత్తమా…

( సెప్టెంబర్ 14 - గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జయంతి ) ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరుపొందిన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ,తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించారు....
News

మణిపూర్‌ ప్రజలకు అండగా ఉంటా.. శాంతితోనే అభివృద్ధి సాధ్యంః ప్రధాని మోదీ

మణిపూర్‌ను శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అల్లర్లలో అట్టుడికిన మణిపూర్‌లో రెండేళ్ల తరువాత పర్యటిస్తున్న ప్రధాని మోదీకి తమ గోడును వెళ్లబోసుకున్నారు స్థానికులు. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామని ప్రధానికి బాధితులు వివరించారు....
1 518 519 520 521 522 2,477
Page 520 of 2477