News

News

సంఘ శతాబ్ది ఉత్సవాలలో అందరినీ ఆకర్షించిన శస్త్రపూజ…

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని నాగ్‌పూర్‌లోని రేషంబాగ్ మైదానంలో జరిగిన విజయదశమి వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హాజరవ్వగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ విజయ దశమి ఉత్సవ ప్రసంగం చేశారు....
News

పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు బిగ్‌ షాక్‌

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు ఊహించని షాక్‌ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరుదైన ఖనిజాలను ప్రదానం చేసినందుకు స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మునీర్‌కు స్వదేశంలో రాజకీయ నాయకుల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. మునీర్‌ బ్రాండెడ్‌ సేల్స్‌...
News

కేరళలో ఐలవ్ మహ్మద్ ఫ్లెక్సీ… చర్యలు తీసుకోవాలని స్థానికుల ఆందోళన

కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని కులశేఖరపతిలో 'ఐ లవ్ మహ్మద్' అనే నినాదంతో ఉన్న ఒక ఫ్లెక్స్ బోర్డు కనిపించడం స్థానికుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. కేరళ పోలీసులు దీనిపై చర్య తీసుకోవడంలో విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పోస్టర్ల హింసాత్మక...
ArticlesNews

భారత్-పాకిస్తాన్ మధ్య ‘‘సర్ క్రీక్’’ వివాదం ఏంటి.? రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ ఎందుకు.?

భారత్-పాకిస్తాన్ మధ్య కొత్తగా ‘‘సర్ క్రీక్ ’’ వివాదం తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ తన సైనిక మౌలిక సదుపాయాలను పెంచడంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక...
News

రామాయణ మహాభారతాలతో ఆర్చరికి అనుబంధం ఉంది !

భారతదేశంలో తొలిసారి ఫ్రాంచైజీ విధానంతో నడిచే ఆర్చరీ టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సూపర్‌స్టార్ రామ్ చరణ్ చేత ఈ టోర్నమెంట్...
ArticlesNews

నేపాల్‌కు కొత్త జీవన దేవత.. సింహాసనాన్ని అధిష్టించిన శాక్య

నేపాల్‌లో కొత్త ‘కుమారి’ (జీవన దేవత)గా రెండున్నరేళ్ల చిన్నారి ఎంపికైంది. ఆర్య తార శాక్య సంప్రదాయ ‘కుమారి’ సింహాసనాన్ని అధిష్టించింది. ఖాట్మండులోని తలేజు భవాని ఆలయ పూజారి ఉద్ధవ్‌ కర్మచార్య తెలిపిన వివరాలివి. శుభ ముహూర్తంలో జరిగిన ప్రత్యేక వేడుకలో ఆర్య...
News

భారత్‌కు తాలిబాన్ మంత్రి.. పాకిస్తాన్‌‌కు మింగుడుపడని పరిణామం

ఆఫ్ఘనిస్తాన్ లో 2021లో తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆ దేశానికి చెందిన మంత్రి భారత్‌లో పర్యటించేందుకు వస్తున్నారు. విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి అక్టోబర్ 09న భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ పరిణామం ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో...
News

పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న వసీం అక్రమ్ అరెస్ట్..

హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా, హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) తరుపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అధికారులు అరెస్ట్ చేశారు....
News

రావణ దహనం సమయంలో వామపక్ష విద్యార్థి సంఘం దాడి..

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపుపై వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు దాడి చేశాయని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) తెలిపింది. అయితే, ఏ ఎఐఎస్‌ఎ, ఎస్‌ఎఫ్‌ఐ, డిఎస్‌ఎఫ్‌తో సహా వామపక్ష సంఘాలు రాత్రి 7...
News

పీఓకేలో నిరసనలు.. పాక్ సైన్యం దురాగతాలపై స్పందించిన భారత్..

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. స్వాతంత్ర్యం కోరుతూ నిరసనకారులపై పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఫలితంగా డజన్ల కొద్దీ జనాలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. PoK లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ముజఫరాబాద్‌కు లాంగ్...
1 489 490 491 492 493 2,477
Page 491 of 2477