సంఘ శతాబ్ది ఉత్సవాలలో అందరినీ ఆకర్షించిన శస్త్రపూజ…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని నాగ్పూర్లోని రేషంబాగ్ మైదానంలో జరిగిన విజయదశమి వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హాజరవ్వగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ విజయ దశమి ఉత్సవ ప్రసంగం చేశారు....









