News

News

పహల్గాం తరహాలో పాక్‌ మళ్లీ దాడి చేయవచ్చు

భారత్‌తో నేరుగా తలపడేంత సామర్థ్యం పాకిస్థాన్‌కు లేదని, కానీ అది పహల్గాం తరహాలో మరో దాడికి యత్నించవచ్చని వెస్టర్న్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ కుమార్‌ కటియార్‌ పేర్కొన్నారు. అలాంటి ప్రయత్నాలు కనుక జరిగితే.. ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 మరింత...
News

రెండు గేదెలతో మొదలై.. డెయిరీగా విస్తరణ

మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన చంద్రకళా బాయి (78), ప్రభు అప్పా (80) దంపతుల పాల వ్యాపారం రెండు గేదెలతో మొదలై నేడు డెయిరీ స్థాయికి విస్తరించింది. నిర్విరామంగా 40 ఏళ్లకు పైగా పడ్డ కష్టానికి ఈరోజు తగిన ప్రతిఫలం పొందుతున్నారు. నాందేడ్‌...
News

భగవద్గీత, భాగవతం వంటి రచనలు సాధన చేయాలి

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఆధ్వర్యంలో శ్రీరాధా మదన్‌ మోహన్‌ మందిరంలో 120 మంది భక్తులు శ్రీ ప్రభుపాద ఆశ్రయం స్వీకరించారు. ఈ సందర్భంగా మూవ్‌మెంట్‌ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస మాట్లాడుతూ...
News

ప్రాచీన వారసత్వ సంపదను పరిరక్షిద్దాం

కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలతో దేశవ్యాప్తంగా ఉన్న వారసత్వ సంపద పరిరక్షించే బాధ్యత భారతీయులందరిది అని ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ చైర్మన్‌ అశోక్‌ సింగ్‌ ఠాగూర్‌ అన్నారు.ఆయన ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌...
News

ఆకట్టుకున్న సంస్కార భారతి ఛత్రపతి శివాజీ నాటక ప్రదర్శన

సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ సారధ్యంలో డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్యమండలి ఈ నెల 12వ తేదీన అనకాపల్లి వద్ద గల మునగపాక గ్రామంలో ప్రదర్శించిన ‘జయహెూ ఛత్రపతి శివాజీ’ చారిత్రక నాటకం అద్యంతం ఆకట్టుకుంది. ఎక్కడా విసుగు...
News

‘రామభద్రాచార్యపై అభ్యంతరకర వీడియోలను తొలగించండి’ : గూగుల్‌కు కోర్టు ఆదేశం

ప్రముఖ రామకథ కథకుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత జగద్గురు రామభద్రాచార్యపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న అభ్యంతరక వీడియోలను తొలగించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ మెటా, గూగుల్‌లను ఆదేశించింది. జస్టిస్ శేఖర్ బీ సరాఫ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్‌లతో కూడిన డివిజన్...
News

అంతర్జాతీయ ప్రకృతి వైద్యం మూలాలు భారత్ లో..!

ఆధునిక ప్రకృతి వైద్యం (నేచురోపతి)ని తీర్చిదిద్దిన హైడ్రోథెరపీ, ఆవిరి స్నానం వంటి విధానాల వృద్ధిలో భారత్ పాత్ర కీలకమని పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (ఎన్ఐ ఎన్) నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. శతాబ్దాల కిందట సంప్రదాయ భారత చికిత్స...
News

దీపోత్సవానికి సిద్దమవుతున్న అయోధ్య

అయోధ్యలో ఈ సంవత్సరం జరిగే దీపోత్సవంలో పవిత్ర సరయు నది వెంబడి 28 లక్షల మట్టి దీపాలను వెలిగించనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది, ఇది ఒకేసారి వెలిగించే దీపాల సంఖ్యలో కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేయనుంది. వారు ప్రకటించిన దాని...
News

బీఎస్ఎఫ్‌లో తొలి మహిళాఫ్లైట్‌ ఇంజనీరుగా భావనా చౌదరి

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్ఎఫ్‌)లో తొలి మహిళా ఫ్లైట్‌ ఇంజినీరుగా ఇన్‌స్పెక్టర్‌ భావనా చౌదరి నియమితులయ్యారు. బీఎస్ఎఫ్‌లో విమాన విభాగం 1969లో ఏర్పాటు కాగా, ఇంజినీరు పదవిలో మహిళను నియమించడం ఇదే ప్రథమం. నలుగురు పురుషులతో పాటు శిక్షణ పొందిన భావనకు...
1 473 474 475 476 477 2,477
Page 475 of 2477