News

News

ఆర్మీ చీఫ్‌ల రచనలపై ఆంక్షలేవీ లేవు

సైనికాధికారులు రచనలు చేయడంపై 20 ఏండ్ల పాటు ఆంక్షలు విధించే ప్రతిపాదనేదీ లేదని, ఇందుకు సంబంధించి క్యాబినెట్‌లో ప్రతిపాదనేదీ చర్చకు రాలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. పదవీ విరమణ చేసిన తర్వాత 20 ఏళ్ల పాటు సైనికాధికారులు...
News

భారత యువతపై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా మరోసారి అసందర్భ అహంకార వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలకు సేవ చేసేందుకే భారత నైపుణ్యాలు దోహద పడుతున్నాయని అన్నారు. ఇండియన్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌పై ఆయన మాట్లాడుతూ, 150 కోట్ల జనాభా ఉన్న దేశానికి...
News

మానవాళిని, సమాజాన్ని నిలబెట్టేది ధర్మమే : మోహన్ భాగవత్

దేశ అదృష్ట భవిష్యత్తును రూపొందించడంలో సమాజానిదే కీలక పాత్ర అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సమాజం బలంగా వుంటేనే దేశ రక్షణ కూడా బలంగానే వుంటుందని, సమాజ వ్యవస్థీకృత బలం ప్రతి పౌరుడికీ శక్తినందిస్తుందన్నారు....
News

విశాఖకు మరో మణిహారం.. ‘త్రిశూల్‌’

విశాఖపట్నం  పర్యాటక సిరి.. కైలాసగిరిపై మరో ఆకర్షణ సిద్ధమవుతోంది. ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు, రోప్‌వే, స్కై సైక్లింగ్, జిప్‌లైనర్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు చేపట్టిన త్రిశూల్‌ ప్రాజెక్టు మరింత ఆసక్తి కలిగిస్తోంది. దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి....
News

రాతప్రతులను సంరక్షణ మిషన్‌ ‘జ్ఞాన భారతం ’

కేంద్ర ప్రభుత్వం ‘జ్ఞాన భారతం మిషన్‌’ పేరుతో చారిత్రక సంపదను పరిరక్షించే ఓ బృహత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందాన్ని, చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే అత్యంత విలువైన, అరుదైన కోటి రాతప్రతుల సంపదను భావితరాలకు అందించే ఈ మిషన్‌ లో తాము...
News

కోతకు గురవుతున్న ఆలయం

అఖండ గోదావరి నది మధ్య పోలవరం ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రసిద్ధి చెందిన మహానందీశ్వరస్వామి ఆలయానికి ఒక వైపు వరదల ప్రభావంతో కోతకు గురవుతోంది. గత కొన్నేళ్ళుగా స్పిల్‌వే దిగువ నుంచి వరద ప్రవాహం ఉండటంతో ఆలయం చుట్టూ ఉన్న గట్టు...
News

అఫ్గాన్‌పై దాడులా? పాక్‌పై మండిపడ్డ భారత్‌

ఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ వైమానిక దాడులు జరపడాన్ని భారత్‌ ఖండించింది. పవిత్ర రంజాన్‌ మాసం వేళ ఈ దాడులు జరపడం, ఇందులో మహిళలు, చిన్నారుల సహా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఇది తమ అంతర్గత వైఫల్యాలను ఇతరులపై...
ArticlesNews

భారత్ పోలియో రహిత దేశంగా మారటంలో ‘అజ్ఞాత వీరుల’ కథ

భారతదేశ చరిత్రలో ఫిబ్రవరి 24, 2012 ఒక చిరస్మరణీయమైన రోజు. ఒకప్పుడు ఏటా 2 లక్షల నుంచి 4 లక్షల పోలియో కేసులతో ప్రపంచంలోనే అత్యధిక భారం మోసిన భారత్‌ను, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పోలియో ప్రభావిత దేశాల జాబితా...
News

విద్యార్థుల వికాసం, సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణలో ‘సాందీపని గురుకులం’ కీలక పాత్ర

తెలంగాణాలోని వికారాబాద్ జిల్లా, తాండూర్ మండలం గింగుర్తి గ్రామంలోని ‘ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్’ ప్రాంగణంలో ఉన్న ‘సాందీపని గురుకులం’ వార్షికోత్సవం మరియు నూతన భవనాల ప్రారంభోత్సవ వేడుకలలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వికారాబాద్‌లోని...
ArticlesNews

ఆక్రమణదారుల అహంకారాన్ని దహించిన ఆత్మగౌరవ జ్వాల

జౌహర్ – ఈ పదం వినగానే త్యాగం, బలిదానం మరియు ఆత్మగౌరవం కళ్లముందు కదలాడుతాయి. రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ కోట #chittorjauhar ఇటువంటి మూడు చారిత్రక జౌహర్‌లకు సాక్షిగా ( Chittor Jauhar Commemoration ) నిలిచింది. ముస్లిం ఆక్రమణదారుల క్రూరత్వం నుండి...
1 274 275 276 277 278 2,473
Page 276 of 2473