ఆర్మీ చీఫ్ల రచనలపై ఆంక్షలేవీ లేవు
సైనికాధికారులు రచనలు చేయడంపై 20 ఏండ్ల పాటు ఆంక్షలు విధించే ప్రతిపాదనేదీ లేదని, ఇందుకు సంబంధించి క్యాబినెట్లో ప్రతిపాదనేదీ చర్చకు రాలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పదవీ విరమణ చేసిన తర్వాత 20 ఏళ్ల పాటు సైనికాధికారులు...









