వరవరరావు, మావోయిస్టు నేత గణపతిపై 1837 పేజీల ఛార్జిషీట్
పుణే: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని భీమా-కోరేగావ్ అల్లర్లకు సంబంధించిన కేసులో పుణే పోలీసులు ఛార్జిషీట్ ను రూపొందించారు. విప్లవ రచయిత వరవరరావు, మావోయిస్టు నేత గణపతి సహా మరో ముగ్గురిపై 1837 పేజీల ఛార్జిషీట్ నమోదు చేశారు. సుధా భరద్వాజ్,...









