News

ArticlesNews

మనిషి మాయమైపోలేదని ఋజువు చేసిన మహిళా ఎస్సై

"మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ" అని ఎవరో పాడేస్తుంటే విని అయ్యో లోకంలో మనం తప్ప మానవత్వం ఉన్న మనిషి ఇంకొకడు లేడని తెగ బాధపడిపోతూ ఉండేవాళ్ళం ఇన్నాళ్ళూ. ఎందుకంటే లోకంలో/లోకానికి మంచి చేసిన వాళ్ల గురించి మన మీడియాలో గానీ, సినిమాల్లో గానీ,...
News

అభివృద్ధికి ఆరు స్తంభాలు – 2021-22 కేంద్ర బడ్జెట్‌ లో కీలకాంశాలు

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో కుదేలవుతోన్న భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశాభివృద్ధికి ఆరు పిల్లర్లుగా ఉండే కీలక అంశాలను పరిగణలోకి తీసుకొని...
News

కేరళ వెంబనాడ్ సరస్సు సంరక్షకుడిని ప్రశంసించిన ప్రధాని

73 వ మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్రమోడీ కేరళ వెంబనాడ్ సరస్సు సంరక్షకుడు రాజప్పన్ ‌ను అభినందించారు. ప్రతి ఒక్కరికీ రాజప్పన్ ఒక రోల్ మోడల్ అని ప్రధాని కొనియాడారు . “కొట్టాయం కుమారకోం నివాసి అయిన రాజప్పన్...
News

కర్ణాటక శాసనమండలిలో అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ

కర్ణాటక శాసనమండలిలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ సభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూశారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రకాశ్‌ రాథోడ్‌ అశ్లీల వీడియోలు చూస్తున్న దృశ్యాలను కొన్ని కన్నడ వార్తా ఛానెళ్లు ప్రచారం చేశాయి....
ArticlesNews

టీకా చాలా సురక్షితం – సీసీఎంబీ డైరెక్టర్

కరోనా వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవేనని సీసీఎంబీ డైరెక్టర్‌ డా.రాకేశ్‌ మిశ్రా తెలిపారు. సుదీర్ఘ పరిశోధనల తర్వాతే వాటికి అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. సీసీఎంబీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేసిన పరిశోధనల్లో శాకాహారం తీసుకునేవారిలో తక్కువ మంది...
News

ప్రాణమున్నప్పుడే కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా రామకార్యంలోనే…

గుజరాత్ లోని భరూచ్ కు చెందిన శ్రీమతి భారతి పటేల్ ... శ్రీరామజన్మభూమి మందిరం నిర్మాణం కొరకు నిధి సమర్పించడానికి కార్యకర్తలను పిలిపించారు.... అక్కడి పరిస్థితి చూసి రామసేవకులు షాకయ్యారు ... ఎందుకంటే ఇంటి యజమాని భౌతికకాయం ఉందక్కడ. ఆమె బ్యాంక్...
News

రైతు ఉద్యమం ప్రారంభమైన తర్వాత పాకిస్థాన్ నుంచి ఆయుధ, డ్రగ్ రవాణా పెరిగింది – పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్

వ్యవసాయ చట్టాలపై నిరసనలు ప్రారంభమైన తరువాత పాకిస్థాన్ నుండి ఆయుధాల అక్రమ రవాణా విపరీతంగా  పెరిగిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. దీంతో నిరసనల వెనుక విదేశీ, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని మొదటినుంచి బిజెపి చేస్తున్న ఆరోపణలకు పంజాబ్...
News

ఢిల్లీలోని ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద పేలుడు

దేశరాజధాని ఢిల్లీలోని ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు జరిగింది. ఎంబసీ భవనం పేవ్‌మెంట్‌ వద్ద ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. బాంబు పేలుడు దృష్ట్యా ఆ...
1 2,033 2,034 2,035 2,036 2,037 2,288
Page 2035 of 2288