News

News

24 గంటల్లో రాజీనామా… ఇమ్రాన్‌కు ప్రతిపక్షాల అల్టిమేటం!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ప్రధాన మంత్రి పదవికి 24 గంటల్లోగా రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రతిపక్షాలు అల్టిమేటం ఇచ్చాయి. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ పరిపాలన దయనీయంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేదని మండిపడ్డాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)...
News

నీతిమాలినోళ్ళు!

ల‌క్నో: ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి చేయ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన కేంద్ర ప్ర‌భుత్వం.. అక్క‌డి భార‌తీయుల‌ను ర‌క్షించుకోవాల‌ని ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే వేలాది మంది ప్రాణాల‌తో స్వ‌దేశానికి చేరారు. ఇంకా చేరుతున్నారు. నిజానికి ఈ ప‌ని భార‌త దేశానికి ఒక...
News

మ‌నోడు… గ్రేట్ ట్రాన్స్‌పోర్టర్!

విద్యార్థి హర్‌జోత్ సింగ్‌ను ర‌క్షించిన ఇండియన్ ఎంబసీ కారు డ్రైవర్ కైవ్: బహుశా మీరు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ట్రాన్స్‌పోర్టర్ సినిమా (మూడు సినిమాలు) చూసే ఉంటారు. కానీ ట్రాన్స్‌పోర్టర్‌కు తాతలాంటి నిజమైన సినిమా చూపించాడు.. ఉక్రెయిన్ ర‌ణ‌రంగంలో ఇండియన్ ఎంబసీ...
News

దేశాభివృద్ధిలో మహిళలదే ముందు వరుస: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సెల్యూట్ చేస్తున్నామని, వివిధ పథకాల ద్వారా మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తూనే ఉంటుందని అన్నారు. మహిళలకు గౌరవం, అవకాశాల కల్పనకు...
News

ఏప్రిల్ ఒకటి నుండి శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లు

టీటీడీ నిర్ణయం తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభించి భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్స‌వం, డోలోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం,...
News

విదేశీ విద్యార్థులను తరలించడానికి నిరంతర చర్యలు తీసుకోవాలి

ఐరాసలో కోరిన‌ భారత ప్రతినిధి   న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లోని భారతీయులతో పాటు అమాయకులైన ఇతర దేశాల పౌరులను సురక్షితంగా, నిరంతరాయంగా తరలించాలని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి డిమాండ్ చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్​లోని​ పరిస్థితులపై...
News

గ్రామీణుల కోసం కేంద్రం డిజిసాథి

ఇంటర్నెట్ లేకపోయిన డిజిటల్ చెల్లింపులకు అవకాశం న్యూఢిల్లీ: స్మార్ట్​ఫోన్​ లేని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు యూపీఐ ఆధారిత నగదు లావాదేవీలు జరుపుకొనేందుకు వీలుగా ఈ సేవల్ని డిజిసాథిని తీసుకొచ్చినట్టు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ తెలిపారు. గ‌త మూడేళ్ళుగా...
News

13 నుంచి 17 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుప‌తి: తిరుమలలో మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై...
News

ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాది హతం!

ఇస్లామాబాద్‌: 1999లో ఐసీ-814 ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదుల్లో ఒకరైన జహూర్ మిస్త్రీ అలియాస్ జాహిద్ అఖుంద్ పాకిస్థాన్‌లోని కరాచీలో హతమయ్యాడు. మార్చి 1న బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగుల దాడిలో జహూర్ మిస్త్రీ ఇంట్లోనే మరణించినట్టు పాక్...
News

ఉత్తర ప్రదేశ్‌లో యోగిదే హ‌వా..! ఎగ్జిట్ పోల్స్

ల‌క్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల పోలింగ్‌లో చివరి దశ సోమవారం ముగియడంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ ముగిసిన్నట్లయింది. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. అయితే, వివిధ మీడియా సంస్థలు జరిపిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో...
1 1,841 1,842 1,843 1,844 1,845 2,376
Page 1843 of 2376