News

News

శ్రీలంక ప్రజలను సత్యసాయి సేవా సంస్థలు ఆదుకోవాలి

ట్రస్ట్ సభ్యులను కోరిన శ్రీలంక క్రికెటర్ రణతుంగ కొలంబో: శ్రీలంకలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నుంచి అక్కడి ప్రజలను ఆదుకోవాలని పుట్టపర్తి శ్రీ సత్యసాయి సంస్థను ప్రముఖ శ్రీలంక క్రికెటర్ అర్జున రణతుంగ విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి...
News

భారత్‌కు బలమైన అంతర్జాతీయ భాగస్వామి ఫ్రాన్స్: మోడీ ట్వీట్

న్యూఢిల్లీ: ఐరోపా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ.. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో రెండు దేశాలు బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్‌, ఫ్రాన్స్‌ అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షికమైన పలు అంశాలు...
News

కలిసి పనిచేద్దాం.. అంతర్జాతీయ సుస్థిరతకు కృషి చేద్దాం: నార్డిక్ దేశాలకు మోదీ సూచన

కోపెన్‌హాగెన్‌: పరస్పర సహకారంతో కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రపంచ సుసంపన్నత్వానికి, సుస్థిరాభివృద్ధి సాధనకు తోడ్పాటునందించగలమని నార్డిక్‌ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌లో నిర్వహించిన ఇండియా-నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆధునిక...
News

పాక్ నుంచి భారత్‌కు సొరంగం తవ్విన తీవ్రవాదులు

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్​ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం గుర్తించింది. పాకిస్తాన్ జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్​ బాంబర్లు దీని ద్వారా భారత్​లోకి చొరబడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్​ 22న సుంజ్వాన్​ ప్రాంతంలో...
News

లౌడ్ స్పీకర్లు లేకుండా షిర్డీలో మొదటిసారి కాగడా హారతి

ఆగ్రహించిన స్థానిక జామా మసీద్ ముస్లిం పెద్దలు షిర్డీ: షిర్డీ సాయిబాబాకు కాగడా హారతి విషయంలో అనేక ఏళ్ళ‌ తర్వాత కీలక మార్పులు వచ్చాయి. లౌడ్​స్పీకర్లు లేకుండానే వేకువజామున హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారులు. బుధవారం ఉదయం నుంచే ఈ...
News

28 ఏళ్ళ తర్వాత సొంతూరికి.. 5 ఏళ్ళ తర్వాత తల్లి ఒడికి…

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సుమారు 28 ఏళ్ళ‌ తర్వాత తమ సొంతూరులో అడుగుపెట్టారు. 5 ఏళ్ళ తర్వాత తల్లి ఆశీర్వాదంతో భావోద్వేగానికి లోనయ్యారు. యోగి సొంతూరు ఉత్తరాఖండ్‌లోని పౌరీ. సుమారు 28 ఏళ్ళ తర్వాత ఆయన ఆ ఊరిలో...
News

అహ్మదాబాద్‌లో పరశురాముడి బ్యానర్ల‌ ధ్వంసం: నలుగురి అరెస్టు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పరశురామ జయంతి వేడుకలకు ముందు భగవాన్ పరశురాముడి బ్యానర్లను దుండగులు చించివేశారు. నగరంలోని వస్నా ప్రాంతంలోని భగవాన్ శ్రీ పరశురామ్ చౌక్ సైన్‌బోర్డ్‌ను కూడా వారు ధ్వంసం చేశారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. భగవాన్...
News

ఎంపీ నవనీత్​ కౌర్​ దంపతులకు బిగ్​ రిలీఫ్​..

ముంబై: హనుమాన్​ చాలీసా వివాదంలో అరెస్టయిన అమరావతి ఎంపీ నవనీత్​ రాణా దంపతులకు పెద్ద ఊరట లభించింది. నవనీత్​, ఆమె భర్త రవి రాణాకు షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేసింది ముంబయి సెషన్స్​ కోర్టు. బెయిల్​పై ఉన్న సమయంలో మళ్ళీ...
News

పూర్వ ప్రాంత సంఘచాలక్ వెంకటేశ్వర రావు మృతి

భాగ్య‌న‌గ‌రం: అక్షయ తృతీయ పుణ్యదినాన, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ తెలంగాణ ప్రాంత పూర్వ సంఘచాలక్, ఎందరో స్వయం సేవక్‌లకు స్ఫూర్తి ప్రదాత, నిరంతర చైతన్య స్ఫూర్తి వెంకటేశ్వర రావు స్వర్గస్థులయ్యారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. అనారోగ్యంతో కొద్ది రోజులుగా...
News

చార్‌థామ్ యాత్ర ప్రారంభం

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గంగోత్రి ఆలయ ద్వారాలను ఉదయం 11:15 నిమిషాలకు, యమునోత్రి ద్వారాలను మధ్యాహ్నం 12:15 నిమిషాలకు తెరిచారు. అనంతరం...
1 1,841 1,842 1,843 1,844 1,845 2,436
Page 1843 of 2436