News

News

విజయంతో పాటు వినయం, కృతజ్ఞతా భావం అత్యంత ఆవశ్యకం : భాగవత్

వ్యక్తిగతంగా విజయం సాధిస్తే సరిపోదని, అందరి శ్రేయస్సు కోసం ఆ విజయాన్ని వినియోగిస్తేనే జీవితం సార్థకత చేకూరుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.ఈ నెల 26 న నాగపూర్ లో ‘‘నాగభూషణ్ అవార్డు ఫౌండేషన్’’ ఆధ్వర్యంలో...
News

విజయవాడలో ఘనంగా ‘భావదాస్యమూలాలు’ గ్రంథావిష్కరణ సభ

విజయవాడ సమాలోచన ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం విజయవాడలో డా. బొమ్మరాజు సారంగపాణి రచించిన ‘భావదాస్యమూలాలు’ గ్రంథావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించి...
News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు....
News

శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్పొరేట్‌ సంస్కృతి విడనాడాలి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధర్మదాయ ప్రణాళికలు చేపట్టాలి తప్ప కార్పొరేట్‌ తరహాలో దేవుడి పేరిట దేవాదాయ అజెండా చేపట్టడం సరికాదని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు   విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుడు విశ్వవ్యాప్త ఆరాధకుడని...
News

కృష్ణా తీరంలో ధ్యాన కేంద్రాలు

ఇంద్రకీలాద్రిని, కృష్ణాతీరాన్ని ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఇంజనీరింగ్‌, అభివృద్ధి పనులపై ఈవో శీనానాయక్‌ అధికారులు, ఎన్‌ఐఆర్‌ఎం, స్ఫాఅధికారులతో   సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండపై...
ArticlesNews

పెళ్లి కట్నంగా పక్షుల కోసం నీటి కుండలు- పర్యావరణ ఉద్యమంగా వివాహ వేడుక

ప్రస్తుత కాలంలో పెళ్లి కోసం తమ ఆర్థిక పరిస్థితిని సైతం లెక్కచేయకుండా తెగ ఖర్చు చేసేస్తున్నారు చాలా మంది. వివాహాలు సంపదకు ప్రదర్శనలుగా మారుతున్న ఈ రోజుల్లో రాజస్థాన్​లోని బాఢ్​మేర్​కు చెందిన నర్పత్​ సింగ్​ రాజ్​ పురోహిత్ కుటుంబం అనేక మందికి...
ArticlesNews

వృక్షాల సంరక్షణ కోసం కృషి ట్రీ అంబులెన్స్‌

సమస్త జీవరాశులు బతకడానికి ఆక్సిజన్ అవసరం. చెట్ల నుంచి ఈ ఆక్సిజన్ మనుషులకు, ఇతర జంతువులకు అందుతుంది. పారిశ్రామికరణ, నగర విస్తరణ, అభివృద్ధి పేరిట ఇటీవల కాలంలో చెట్లను తెగ నరికేస్తున్నారు. దీంతో పర్యావరణంలో మార్పులు సంభవించి ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరిగిపోతున్నాయి....
ArticlesNews

పాక్ లో మతమార్పిడి బాధితుల్లో 75శాతం హిందూ బాలికలే

పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, చిన్నారులపై బలవంతపు మత మార్పిడులు, వివాహాల పేరిట జరుగుతున్న వేధింపులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేరగాళ్లకు శిక్షలు పడకపోవడం వల్లే ఈ అరాచకాలు నిరంతరాయంగా కొనసాతున్నాయని ఐరాస నిపుణులు స్పష్టం చేస్తున్నారు....
News

‘కాంతార’ వివాదం : క్షమాపణకు సిద్ధమైన రణ్‌వీర్.. మైసూరు ఆలయానికి వస్తానని కోర్టుకు హామీ

‘కాంతార’ చిత్రంలోని దైవాన్ని అనుకరించి వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ చివరికి వెనక్కి తగ్గారు. ఈ వివాదంపై బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమయ్యారు. మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి, అక్కడ క్షమాపణ కోరతానని ఆయన కర్ణాటక హైకోర్టుకు హామీ...
News

ఏఐ సాయంతో ‘రామాయణం’ సినిమా

కళ్లు చెదిరే సెట్టింగ్స్‌..అద్భుతమనిపించే విజువల్స్‌.. ఇవి ఏ పాన్‌ ఇండియా చిత్రాల్లో కనిపించే దృశ్యాలు కాదండోయ్‌.!!  ఓ యువ దర్శకుడు ఒక్కడే సినిమాకు అవసరమైన 24 క్రాఫ్ట్‌లను నిర్వర్తించి ఔరా అనిపించాడు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌( ఏఐ) సాయంతో ఇంతటి అద్భుతం చేశాడు...
1 182 183 184 185 186 2,473
Page 184 of 2473